Tuesday, March 25, 2025
HomeNewsAPYSRCP: 3 రాజధానులపై వైసీపీ యూటర్న్?

YSRCP: 3 రాజధానులపై వైసీపీ యూటర్న్?

అభివృద్ధి వికేంద్రీకరణ కోసం రాష్ట్రానికి మూడు రాజధానులు అవసరమని 2019-2024 లో అధికారంలో ఉన్నప్పుడు వైఎస్సార్సీపీ బలంగా వాదించింది. విశాఖపట్నం, అమరావతి, కర్నూలును రాజధానులు చేస్తామని తేల్చి చెప్పింది. అయితే 3 రాజధానులు గతంలో కార్యరూపం దాల్చలేదు. అయితే, 3 రాజధానులు అప్పటి మాట అని.. ప్రస్తుతం తమ విధానం ఏంటో చర్చించుకొని చెప్తామని వైఎస్సీర్సీపీ సీనియర్ నాయకుడు బొత్స సత్యనారాయణ అన్నారు. దీంతో జగన్ పార్టీ మూడు రాజధానుల విషయంలో యూటర్న్ తీసుకుందా? అనే చర్చ రాజకీయవర్గాల్లో జోరుగా సాగుతోంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments