vizianagaram: విజయనగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం.. 14 మంది మృతి

ఆంధ్రప్రదేశ్ లోని విజయ నగరం జిల్లాలో ఘోర రైలు ప్రమాదం జరిగింది. కంటకాపల్లి-అలమండ మధ్య ఆదివారం రాత్రి ఏడు గంటలకు విశాఖ- రాయఘడ్ ప్యాసింజర్‌ రైలు.. ఆగి ఉన్న విశాఖ- పలాస ప్యాసింజర్‌ రైలును వేగంగా వచ్చి ఢీ కొట్టింది. అంతటితో ఆగకుండా పక్క ట్రాక్‌లోని గూడ్స్ రైలు పైకి దూసుకెళ్లింది. దీంతో ప్రమాద తీవ్రత ఎక్కువగా జరిగింది. ఈ ప్రమాదంలో 14 మంది మృతి చెందారు. 100 మందికి పైగా తీవ్ర గాయాలయ్యాయి. రెండు రైళ్లలో 1400 మంది ప్రయాణికులు ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు. 7 భోగీలు నుజ్జు నుజ్జయ్యాయి. ప్రమాదం జరిగిన సమాచారం అందుకున్న వెంటనే అధికారులు రంగంలోకి దిగారు. రెస్క్యూ టీంలు సహాయక చర్యలు చేపట్టాయి. క్రేన్ల సాయంతో భోగీలను తొలగిస్తున్నారు. క్షతగాత్రులలకు మెరుగైన చికిత్స అందించచాలని సీఎం జగన్ ఆదేశించారు. రైలు ప్రమాద ఘటనా స్ధలానికి సీఎం జగన్ వెళ్లనున్నారు. ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న భాదితులను సీఎం పరామర్శిస్తారు. కేంద్ర ప్రభుత్వం మృతుల కుటుంబాలకు 10 లక్షల పరిహారం ప్రకటించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం 2 లక్షల పరిహారం ప్రకటించింది. రైలు ప్రమాదం నేపథ్యంలో సోమవారం పలు రైళ్లను రద్దు చేసి, మరికొన్నింటిని దారి మళ్లించినట్లు రైల్వే అధికారులు ప్రకటించారు.

WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

Topics

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img