Tuesday, April 22, 2025
HomeNewsAPపోలీసుల తనిఖీలు.. 2.40 కోట్లు సీజ్

పోలీసుల తనిఖీలు.. 2.40 కోట్లు సీజ్

తూర్పు గోదావరిలో పోలీసులు భారీగా నగదు సీజ్‌ చేశారు. గోపాలపురం మండలం జగన్నాథపురం గ్రామ శివారు చెక్‌పోస్టు వద్ద తనిఖీలు నిర్వహించారు. ఈ తనిఖీల్లో హైదరాబాద్‌ నుంచి విశాఖపట్నం వైపు వెళ్తున్న ప్రైవేటు ట్రావెల్స్‌ బస్సులో తరలిస్తున్న రూ. 2.40 కోట్ల నగదును పోలీసులు పట్టుకున్నారు. వాటికి సంబంధించి ఎలాంటి ఆధారాలు లేకపోవడంతో ఆడబ్బును సీజ్‌ చేసినట్లు దేవరపల్లి సీఐ బాల సురేష్‌ బాబు తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments