Monday, March 24, 2025
HomeNewsNationalHighest Majority: దేశంలో బంపర్ మెజారిటీలు వీరికే

Highest Majority: దేశంలో బంపర్ మెజారిటీలు వీరికే

నిన్న (జూన్ 4న) విడుదలయిన సార్వత్రిక ఎన్నికల ఫలితాలలో దేశవ్యాప్తంగా పలు రికార్డులు బద్దలయ్యాయి. కొందరు నేతలు అత్యధిక మెజారిటీతో గెలుపొందారు. అత్యధిక ఓట్ల మోజారిటీ గెలుపొందిన వారు వీరే…

  • శంకర్ లాల్వాణీ (ఇండోర్-బీజేపీ) 11,75,092
  • రబ్బీల్ హుస్సేన్ (ధుబ్రీ-కాంగ్రెస్) 10,12,476
  • శివరాజ్ సింగ్ చౌహాన్ (విదిశ-బీజేపీ) 8,21,408
  • సీఆర్ పాటిల్ (నవసారి-బీజేపీ) 7,73,551
  • అమిత్ షా (గాంధీనగర్-బీజేపీ) 7,44,716
  • అభిషేక్ బెనర్జీ (డైమండ్ హార్బర్-టీఎంసీ) 7,10,930
  • రఘువీర్ రెడ్డి (నల్గొండ-కాంగ్రెస్) 5,59,905
Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments