DMK: సనాతన ధర్మం పై సీఎం స్టాలిన్ కుమారుడు వివాదాస్పద వ్యాఖ్యలు

సనాతన ధర్మం సామాజిక న్యాయానికి విరుధ్దం అని.. దానిని నిర్మూలించాలని తమిళనాడు మంత్రి, ముఖ్యమంత్రి స్టాలిన్ కుమారుడు ఉదయనిధి వివాదాస్పద వ్యాఖ్యలు చేశారు. అంతే కాకుండా సనాతన ధర్మాన్ని మలేరియా, డెంగ్యూ లాంటి వ్యాధులతో పోల్చాడు. దీనిని వ్యతిరేకించడం కాదు. నిర్మూలించాలని పిలుపు నిచ్చాడు. ఈ వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. దేశ వ్యాప్తంగా ఆయనపై సోషల్ మీడియాలో విరుచుకుపడుతున్నారు. భారతదేశంలోని 80% జనాభా సనాతన ధర్మాన్నిఆచరిస్తున్నారని బిజెపి ఐటి సెల్ చీఫ్ అమిత్ మాలవీయ తెలిపారు. అందరినీ సామూహిక మారణహోమం చేయాలని మంత్రి పిలుపునివ్వడంగా అభిప్రాయ పడుతున్నామని అన్నారు.


సనాతన ధర్మాన్ని ఆచరించే వారిని తాను ఏమీ అనలేదని.. కులాలు, మతాల పేరుతో సనాతన ధర్మం సమాజాన్ని విభజిస్తుందని ఉదయనిధి వివరణ ఇచ్చారు. తాను మాట్లాడిన ప్రతీమాటకు కట్టుబడి ఉంటానని స్షష్టం చేశారు. సనాతన ధర్మం వల్ల బాధ పడుతున్నబడుగు, బలహీన వర్గాల తరపున మాట్లాడానని తెలిపారు. మలేరియా, డెంగ్యూ, కోవిడ్ లాంటి రోగాలు సమాజానికి ఎంత హానికరమో.. సనాతన ధర్మం కూడా హానికరమే అని ట్వీట్ చేశాడు. అంతే కాకుండా, ఈ అంశంపై తనకు ఎవరైనా నోటీసులు పంపినా.. సవాళ్లు విసిరినా తాను సిద్దంగా ఉంటానని ట్విట్టర్ లో పోస్ట్ చేశాడు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

Topics

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img