ఈడీ అరెస్ట్ను సవాల్ చేస్తూ ఢిల్లీ సీఎం అరవింద్ కేజ్రీవాల్ దాఖలు చేసిన పిటిషన్పై సుప్రీంకోర్టు నేడు విచారణను ప్రారంభించనుంది. న్యాయస్థానం ఆయనకు జూన్ 1 వరకు మధ్యంతర బెయిల్ మంజూరు చేసిన విషయం తెలిసందే.