Wednesday, March 26, 2025
HomeNewsNationalమధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలకనిర్ణయం.. మంత్రులు ఇక ఆదాయపన్ను చెల్లించాల్సిందే..!

మధ్యప్రదేశ్ ప్రభుత్వం కీలకనిర్ణయం.. మంత్రులు ఇక ఆదాయపన్ను చెల్లించాల్సిందే..!

మధ్యప్రదేశ్ ప్రభుత్వ కీలక నిర్ణయం తీసుకుంది. తమ రాష్ట్ర మంత్రుల జీతభత్యాలపై ఇక నుండి ఇన్ కం ట్యాక్స్ వారే భరించాలని కేబినెట్ లో ఏకగ్రీవంగా ఆమోదించారు. కేబినెట్ మంత్రులకు రాష్ట్ర ప్రభుత్వం ఆదాయపు పన్ను చెల్లిస్తున్న 1972 నిబంధనను రద్దు చేస్తూ క్యాబినెట్ నిర్ణయం తీసుకుందని ఆరాష్ట్ర ముఖ్యమంత్రి మోహన్ యాదవ్ ఒక ప్రకటనలో తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments