Menu

  • Home
  • జాతీయం
  • మథుర, జ్ఞానవాపిలను హిందువులకు ఇచ్చేయాలి కే కే మహ్మద్
Image

మథుర, జ్ఞానవాపిలను హిందువులకు ఇచ్చేయాలి కే కే మహ్మద్

మథురలోని శ్రీకృష్ణ జన్మస్థలాన్ని, కాశీలోని జ్ఞానవాపిని ముస్లింలు హిందువులకు ఇచ్చేయాలని ఆర్కియాలజిస్టు కేకే మహ్మద్ సూచించారు. ‘శివుడు, కృష్ణుడు, రాముడు అనే దేవుళ్లతో ముడిపడిన కాశీ, మథుర, అయోధ్య ప్రాంతాలు హిందువులకు పవిత్రమైనవి. ఆ ప్రాంతాలతో ముస్లింలకు పెద్దగా భావోద్వేగాలేవీ లేవు. వాటిని హిందువులకు ఇచ్చేయడమే సమస్యకు పరిష్కారం’ అని అన్నారు.

Share the post

Also Read..