Thursday, May 15, 2025
HomeNewsNationalKuwait Fire Accident: కువైట్ అగ్ని ప్రమాద మృత దేహాలు స్వదేశానికి తరలింపు

Kuwait Fire Accident: కువైట్ అగ్ని ప్రమాద మృత దేహాలు స్వదేశానికి తరలింపు

కువైట్ లో జరిగిన అగ్ని ప్రమాదంలో మరణించిన భారతీయుల మృత దేహాలను స్వదేశానికి తీసుకువచ్చారు. ప్రమాదం తరువాత అక్కడికి వెళ్లిన కేంద్ర మంత్రి వీ కే సింగ్ 45 మంది మృతదేహాలను ఇండియన్ ఎయిర్ ఫోర్స్ ప్రత్రేక విమానంలో కేరళలోని కొచ్చికి తీసుకవచ్చారు. మరణించినవారిలో అత్యధికంగా కేరళకు చెందిన వారే ఉన్నారు. తీసుకొచ్చిన మృత దేహాలను బాధిత కుటుంబాలకు అప్పగించనున్నారు. ఈనెల 12న కువైట్ దేశంలో జరిగిన ఘోర అగ్ని ప్రమాదంలో 45 మంది భారతీయులు సజీవ దహనమయ్యారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments