Menu

  • Home
  • తెలంగాణ
  • KCR LETTER: రాజకీయ కక్షతోనే విచారణ.. మీముందు ఏం చెప్పినా ప్రయోజనం లేదు: కేసీఆర్
kcrappears before sit today

KCR LETTER: రాజకీయ కక్షతోనే విచారణ.. మీముందు ఏం చెప్పినా ప్రయోజనం లేదు: కేసీఆర్

విద్యుత్ కొనుగోళ్ళ విచారణ పూర్తికాక ముందే తీర్పు ప్రకటించినట్లు కమీషన్ మాట్లాడుతుందని మాజీ సీఎం కేసీఆర్ ఆరోపించారు. జస్టిస్ నరసింహా రెడ్డి తీరు సహజ న్యాయ సూత్రాలకు వ్యతిరేకంగా ఉందని కేసీఆర్ తన 12 పేజీల లేఖలో పేర్కొన్నారు.

Share the post