Thursday, May 15, 2025
HomeNewsNationalAyodya Ram Mandir: అయోధ్యలో రామమందిరం ప్రారంభమై నేటికి నెల రోజులు పూర్తి

Ayodya Ram Mandir: అయోధ్యలో రామమందిరం ప్రారంభమై నేటికి నెల రోజులు పూర్తి

జనవరి 22న బాల రాముడు గర్భగుడిలో కొలువయ్యాడు. శ్రీ రామ జన్మభూమి తీర్థ క్షేత్ర ట్రస్ట్ వివరాల ప్రకారం ఇప్పటివరకు అంటే జనవరి 22 నుండి ఇప్పటి వరకు దాదాపు 60 లక్షల మంది రామ భక్తులు రామ్‌లల్లాను దర్శించుకున్నారని తెలిపారు. ఆలయం ప్రారంభమైన మొదటి 10 రోజుల్లో 25 లక్షల మందికి పైగా భక్తులు ఆలయాన్ని సందర్శించుకున్నారని అన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments