Thursday, May 15, 2025
HomeNewsNationalఅండమాన్ లో ఎంపీ కే.లక్ష్మణ్ ఎన్నికల ప్రచారం

అండమాన్ లో ఎంపీ కే.లక్ష్మణ్ ఎన్నికల ప్రచారం

పార్లమెంట్ ఎన్నికల ప్రచారంలో భాగంగా బిజెపి ఎంపీ అభ్యర్థి బిష్ణు పడరాయ్ తరుపున అండమాన్ నికోబార్ పార్లమెంట్ పరిధిలోని చౌల్దరి మండలం నామునగర్ లో డోర్ టు డోర్ ప్రచారంలో ఎంపీ, డాక్టర్ కే.లక్ష్మణ్ పాల్గొన్నారు. ఎంపీ అక్కడి ప్రజలతో మాట్లాడుతూ.. వచ్చే పార్లమెంట్ ఎన్నికల్లో బీజేపీకి ఓటు వేసి మూడో సారి మోడీనే ప్రధానిగా ఎన్నుకోవాలని ఓటర్లను కోరారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments