Menu

  • Home
  • జాతీయం
  • Om Birla: లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా.. వరుసగా రెండోసారి ఎన్నిక
Image

Om Birla: లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా.. వరుసగా రెండోసారి ఎన్నిక

లోక్ సభ స్పీకర్ గా ఓం బిర్లా ఎన్నికయ్యారు. వరుసగా రెండోసారి బీజేపీ ఎంపీ ఓం బిర్లాను స్పీకర్ గా ఎన్నుకున్నారు. 1976 తరువాత, 48 యేళ్ల తర్వాత స్పీకర్ పదవికి ఎన్నిక జరగగా.. మూజువాణి పద్దతిలో విజయం సాధించారు. వరుససగా రెండవ సారి స్పీకర్ గా ఎన్నిక కావడం దేశ చరిత్రలో ఇది ఐదవసారి.

Share the post

Also Read..