Saturday, April 19, 2025
HomeNewsNationalAyodhya Ram Mandir: నేడే అయోధ్యలో శ్రీ రాముని ప్రాణప్రతిష్ట

Ayodhya Ram Mandir: నేడే అయోధ్యలో శ్రీ రాముని ప్రాణప్రతిష్ట

సోమవారం (జనవరి 22) రామ్ లల్లా విగ్రహం గ్రాండ్ ‘ప్రాణ్ ప్రతిష్ఠ’ (ప్రతిష్ఠాపన) వేడుక మరికొద్దిసేపట్లో జరగనుంది. ఈ కార్యక్రమానికి సుమారు 7,000 మంది ప్రముఖులు హాజరయ్యారు.ఈ వేడుకకు సంబంధించిన శుభ ముహూర్తం కేవలం 84 సెకన్లు మాత్రమే ఉండటంతో.. ‘అభిజిత్ ముహూర్తం’ సందర్భంగా ప్రధాని నరేంద్ర మోడీ మధ్యాహ్నం 12:29:03 నుండి 12:30:35 గంటల మధ్య ప్రాణ ప్రతిష్ట కార్యక్రమంలో పాల్గొంటారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments