Menu

  • Home
  • తెలంగాణ
  • ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి
telangana cm revanth reddy delhi visit

ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వంతో సత్సంబంధాలు కొనసాగిస్తాం: సీఎం రేవంత్ రెడ్డి

ఆంధ్రప్రదేశ్ ఎన్నికల్లో విజయం సాధించిన టీడీపీ అధినేత చంద్రబాబు నాయుడు, జనసేన అధినేత పవన్ కళ్యాణ్ లకు రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి “ఎక్స్” ద్వారా అభినందనలు తెలిపారు. నూతన ప్రభుత్వంతో తెలంగాణ ప్రభుత్వం సత్సంబంధాలను కొనసాగిస్తూ, సమస్యలను పరిష్కరించుకుంటూ, అభివృద్ధి పథం వైపు సాగుదామని సీఎం తెలిపారు.

Share the post

Also Read..