Saturday, May 17, 2025
HomeNewsTelanganaరాష్ట్రంలో భానుడి ప్రతాపం.. రానున్న 5 రోజులు మ‌రింత‌ పెరగనున్న ఉష్ణోగ్రతలు

రాష్ట్రంలో భానుడి ప్రతాపం.. రానున్న 5 రోజులు మ‌రింత‌ పెరగనున్న ఉష్ణోగ్రతలు

తెలంగాణలో వేసవి ప్రారంభం కాకముందే ఎండలు మండి పోతున్నాయి. మార్చి మొదటి వారంలో వేడి విపరీతంగా పెరిగింది. రాష్ట్రం లోని సగం జిల్లాల్లో గరిష్ట ఉష్ణోగ్రత 37 డిగ్రీల సెల్సియస్‌ను దాటుతున్నట్లు వాతావరణ శాఖ అధికారులు తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments