తెలంగాణకు విద్యాశాఖ మంత్రి కావలెను: రాణి రుద్రమ

తెలంగాణలో బడిబాట మొదలైంది కానీ బడికి మంత్రి లేడని బీజేపీ అధికార ప్రతినిధి రాణి రుద్రమ ప్రభుత్వాన్ని విమర్శించారు. మద్యానికి మంత్రి ఉన్నాడు కానీ.. విద్యకు మంత్రి వద్దా.. అని ప్రశ్నించారు. విద్యా సంవత్సరం ప్రారంభం అయినా.. పాఠ్య పుస్తకాలపైన పాత ముఖ్యమంత్రి, పాత విద్యాశాఖ మంత్రి పేర్లు ఉన్నాయని విద్యార్థులు చూసి చెప్పేవరకు ఇవి బయటకు రాని పరిస్థితి ఉందని అన్నారు. వద్యాశాఖపై పర్యవేక్షణ పూర్తిగా నిర్వీర్యం అయ్యిందనడనికి ఇంతకంటే ఏం నిదర్శనం కావాని ఆమె ప్రభుత్వంపై ఫైర్ అయ్యారు.

ప్రతి జిల్లాకు DEO ఉండాలి.. కానీ 26 జిల్లాలకు DEO లు లేరుని తెలిపారు. 62 డెప్యూటీ EO పోస్టులకు ఒక్కరు కూడా డ్యూటీ లో లేరన్నారు. 617 మండలకు MEO ఉండాలి కానీ.. కేవలం 17 మంది మాత్రమే MEO లు ఉన్నారని, 598 మండలకు MEO లు లేరుని లెక్కలతో వివరించారు. పాఠశాలల్లో మరుగుదొడ్లు కడిగేందుకు స్కావెంజర్లు లేక దుర్వాసనతో విద్యార్థులు ఇబ్బందులు పడుతున్నా.. పట్టించుకునే వారే లేరని విమర్శించారు. విద్యాశాఖను పర్యవేక్షణ చేసే టైం సీఎం రేవంత్ రెడ్డి వద్ద లేకపోతే ఎందుకు ఆశాఖను ఆయన దగ్గర పెట్టుకున్నారని దుయ్యబట్టారు. సీఎం రేవంత్ రెడ్డి విద్యాశాఖ కు ఏం చేసాడు అంటే.. గాడిద గుడ్డు చేసాడని ఆరోపించారు.
వెంటనే విద్యాశాఖకు మంత్రిని నియమించాలని.. కేంద్రప్రభుత్వం ఇచ్చిన సర్వశిక్ష అభియాన్ నిధులు పూర్తిగా వాడి, విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించాలని రాణిరుద్రమ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

Topics

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img