NewsTelanganaIAS Officers Transfers : తెలంగాణలో 20 మంది ఐఏఎస్ ల బదిలీలు

IAS Officers Transfers : తెలంగాణలో 20 మంది ఐఏఎస్ ల బదిలీలు

-

- Advertisment -spot_img

తెలంగాణలో భారీఎత్తున ఐఏఎస్ ల బదిలీలు జరిగాయి. 20 మంది ఐఏఎస్ లను బదిలీ చేస్తూ ప్రభుత్వం శనివారం ఉత్తర్వులు జారీచేసింది. సార్వత్రిక ఎన్నికల కోడ్ నేపథ్యంలో చాలా వరకు బదిలీలు జరగలేదు. ఎన్నికల కోడ్ ముగిసిన నేపథ్యంలో ప్రభుత్వం పాలనపై ఫోకస్ చేసింది. ఇందులో భాగంగానే రాష్ట్రంలో ఒకేసారి 20 మంది కలెక్టర్లకు స్థానచలనం కలిగింది.

బదిలీ అయిన కలెక్టర్ల పోస్టింగ్ లు ఈక్రింది విధంగా ఉన్నాయి:

నారాయణపేట్ : సిక్తా పట్నాయక్
వనపర్తి : ఆదర్శ్ సురభి
సిరిసిల్ల : సందీప్ కుమార్ ఝా
భద్రాద్రి కొత్తగూడెం : జితేష్ వి.పాటిల్
వికారాబాద్ : ప్రతీక్ జైన్
కామారెడ్డి : అశిష్ సంగ్వాన్
నల్గొండ : నారాయణరెడ్డి
ఖమ్మం : ముజామిల్ ఖాన్
నాగర్ కర్నూల్ : సంతోష్
భూపాలపల్లి : రాహుల్ శర్మ
కరీంనగర్ : అనురాగ్ జయంతి
పెద్దపల్లి : కోయ శ్రీహర్ష
జగిత్యాల : సత్యప్రసాద్
మంచిర్యాల : కుమార్ దీపక్
మహబూబ్ నగర్ : విజయేంద్ర
హనుమకొండ : ప్రావీణ్య
సూర్యాపేట : తేజస్ నందలాల్ పవార్
వరంగల్ : సత్య శారదాదేవి
ములుగు : దివాకరా
నిర్మల్ : అభిలాష అభినవ్

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....
- Advertisement -spot_imgspot_img

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

రాగ‌ల 72 గంట‌ల్లో.. కేటీఆర్ Vs మంత్రి పొన్నం ప్ర‌భాక‌ర్..!

తెలంగాణ రాజకీయం ప్రస్తుతం అటు సవాళ్లు, ఇటు ప్రతిసవాళ్లతో అట్టుడుకుతోంది. రాగ‌ల 72 గంటల్లో ఈ రాజకీయ వేడి మరింత పెరిగే అవకాశం కనిపిస్తోంది. ముఖ్యంగా...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you