Thursday, May 15, 2025
HomeNewsAPCM Revanth Reddy :రేపు విజయవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

CM Revanth Reddy :రేపు విజయవాడకు సీఎం రేవంత్ రెడ్డి.. ఎందుకంటే?

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి (Revanth Reddy) సోమవారం విజయవాడకు వెళ్లనున్నారు. విజయవాడలో జరిగే వైఎస్ రాజశేఖర్ రెడ్డి (YSR)75వ జయంతి వేడుకలలో పాల్గొంటారు. ముఖ్యమంతితో పాటు డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క, ఇతర మంత్రులు హాజరవుతారు. వైఎస్ షర్మిల ఆధ్వర్యంలో జరిగే వైఎస్ఆర్ జయంతి వేడుకలకు హాజరు కావాలని ఇప్పటికే వైఎస్ షర్మిల సీఎం రేవంత్ రెడ్డి, మంత్రులను కలిసి ఆహ్వానించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments