Sunday, March 23, 2025
HomeNewsTelanganaసీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు

సీఎం రేవంత్ రెడ్డికి కృతజ్ఞతలు తెలిపిన ఉపాధ్యాయ సంఘాలు

వివిధ ఉపాధ్యాయ సంఘాల నాయకులు ఆదివారం సీఎం రేవంత్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిశారు. గత 15 ఏళ్లుగా పెండింగ్ లో ఉన్న అప్ గ్రెడేషన్ సమస్యను పరిష్కరించారని.. ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించినందుకు ఉపాధ్యాయ సంఘాలు ముఖ్యమంత్రికి రేవంత్ రెడ్డిని కలిసి కృతజ్ఞతలు తెలియజేశాయి. తెలంగాణ పీఆర్టీయూ వ్యవస్థాపక అధ్యక్షులు హర్షవర్ధన్ రెడ్డి ఆధ్వర్యంలో ఉపాధ్యాయ సంఘాల నాయకులు ముఖ్యమంత్రిని కలిసి కృతజ్ఞతలు తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments