...

Revanth Reddy: ఢిల్లీకి సీఎం రేవంత్ రెడ్డి.. రాహుల్ తో బేటీ

సీఎం రేవంత్ రెడ్డి ఆదివారం ఢిల్లీ బయలుదేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు కాంగ్రెస్ అగ్రనేతలను ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క, మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి కలవనున్నారు. ఇప్పటికే ఢిల్లీ వెల్లిన భట్టి, ఉత్తమ్ లతో కలిసి రాష్ట్రంలో ప్రస్తుతం ఉన్న పరిస్థితులను పార్టీ అధినాయకత్వానికి తెలపనున్నారు. వరంగల్ లో రాహుల్ గాంధీ ఇచ్చిన మాట ప్రకారం రైతు రుణమాఫీ కాగానే వరంగల్ లోనే భారీ భహిరంగ సభ నిర్వహిచనున్నారు. ఈ సభకు రాహుల్ ను ఆహ్వానించనున్నారు. అసెంబ్లీ, పార్లమెంటు సమావేశాలు ఒకేసారి జరుగుతాయి కాబట్టి రాహుల్ గాంధీతో చర్చించిన తర్వాత బహిరగ సభకు ఒక తేదీని ఫిక్స్ చేయనున్నారు.

అధిష్టానంతో చర్చలు

మంత్రివర్గ విస్తరణతో పాటు, పీసీసీ అధ్యక్ష పదవి, నామినేటెడ్ పోస్టుల భర్తీపై అధిష్టానంతో చర్చిస్తారని తెలుస్తోంది. ఇప్పటికే కొన్ని నామినేటడ్ పదవుల నియామకం పూర్తి కాగా, మరికొన్నింటిపై కసరత్తు చేయనున్నారు. పదవులు దక్కని సీనియర్లను ఏవిధంగా గౌరవించాలనే దానిపై కూడా చర్చించనున్నారు.

కేబినెట్ లోకి వీరికి అవకాశం..!

నిజామాబాద్ నుండి సుదర్శన్, మహబూబ్ నగర్ నుండి వాకిటి శ్రీనివాస్ లేదా వీర్లపల్లి శంకర్ లలో ఒకరికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉందని.. నల్గొండ నుండి బీర్ల అయిలయ్య, బాలు నాయక్, కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డిలలో ఒకరికి ఛాన్స్ ఇస్తారని.. రంగారెడ్డి నుండి మల్ రెడ్డి రంగారెడ్డికి మంత్రి పదవి దక్కే అవకాశం ఉన్నట్టు పార్టీ వర్గాల్లో జోరుగా చర్చ జరుగుతోంది.

కేంద్రమంత్రులతో భేటీ

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పలువురు కేంద్ర మంత్రులను కూడా కలుస్తారని తెలస్తోంది. రాష్టానికి సంబందిచి పలు సమస్యలను కేంద్రమంత్రుల దృష్టికి తీసుకెళ్లే అవకాశం ఉంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

Topics

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...
spot_img

Related Articles