సమిష్టి సహకారంతోనే విధుల నిర్వహణ.. పదవీ విరమణ కార్యక్రమంలో GHMC సీపీఆర్ఓ ముర్తుజా

అధికారులు ఉద్యోగుల సహకారంతో ఉద్యోగ బాధ్యతలను విజయవంతగా నిర్వర్తించానని సమాచారశాఖ సంయుక్త సంచాలకులు మహమ్మద్ ముర్తుజా తెలిపారు. ప్రస్తుతం జిహెచ్ఎంసి (GHMC)లో సంయుక్త సంచాలకుల హోదాలో సిపిఆర్ఓ (CPRO)గా విధులు నిర్వర్తిస్తున్న మహమ్మద్ ముర్తుజా శనివారం ఉద్యోగ విరమణ పొందారు. ఈ సందర్బంగా హైదరాబాద్ రాష్ట్ర సమాచార శాఖా కార్యాలయంలో ఆ శాఖా అధికారులు ఉద్యోగుల ఆయనను ఘనంగా సన్మానించారు. ఈ సందర్బంగా ఏర్పాటు చేసిన కార్యక్రమంలో అయన మాట్లాడుతూ తన 31 ఏండ్ల ఉద్యోగ జీవితంలో సహాయ పౌర సంభంధాల అధికారి నుండి సంయుక్త సంచాలకుల వరకు వివిధ హోదాలలో ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లోని పలు జిల్లాలో పని చేశానన్నారు. ప్రభుత్వ పథకాలు ప్రజల్లో చేరేవేసే క్రమంలో అటు అధికారులు ఇటు ఉద్యోగులను సమన్వయము చేసుకుంటూ పతాక ఫలాలను పెద్ద ప్రజలకు చేరవేయడం లో తన వంతు బాధ్యతను నిర్వహించనున్నారు. తన ఉద్యోగ బాధ్యతలో నిర్వహణలో సహకరించిన అధికారులు, సిబ్బంది , మీడియా ప్రతినిధులకు ఈ సందర్బంగా కృతజ్ఞతలు తెలిపారు.

రాష్ట్ర సమాచార శాఖ అదనపు సంచాలకులు డి ఎస్ జగన్ మాట్లాడుతూ.. తనదైన పని తీరుతో ముర్తుజా సమాచార శాఖకు మంచి గుర్తింపుని తీసుకొచ్చారని కొనియాడారు. విధుల నిర్వహణలో క్షేత్రస్థాయిలో వచ్చే ఒత్తిడిని నేర్పుతో అధిగమించి సమర్ధవంతగా తన విధులు నిర్వహించారని కొనియాడారు. క్లిష్ట పరిస్థితుల్లో సిబ్బందికి అండగా వుంటూ మెరుగైన పనితీరు కనబర్చేలా వారిని ప్రోత్త్సహించారన్నారు. సమాచారశాఖకు సుదీర్ఘకాలం చేసిన సేవలు మరువలేనివని అయన నుంచి నేటితరం ఎంతో నేర్చుకోవాల్సి ఉందన్నారు.

సంయుక్త సంచాలకులు డి. శ్రీనివాస్ మాట్లాడుతూ పేద కుటుంబంలో జన్మించిన మహమ్మద్ ముర్తుజా ఎంతో కష్టపడి ఉన్నత స్థానానికి చేరుకొని, ఎందరితో స్ఫూర్తిగా నిలబడ్డారని అన్నారు. ఉద్యోగ విధుల నిర్వహణలో తన సిబ్బందికి మార్గదర్శకం చేస్తూ వెన్నంటే ఉండేవారన్నారు. ఉద్యోగులను కుటుంబంగా భావించేవారని.. అధికారులు, ఉద్యోగులతో స్నేహబంధంతో మెదిలేవారని ప్రశంసించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img