ధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి.. రెండో స్థానంలో హైదరాబాద్

తెలంగాణలో ధనవంతమైన జిల్లాగా రంగారెడ్డి ఆవతరించింది. హైదరాబాద్ ను వెనక్కి నెట్టి అగ్ర స్థానానికి దూసుకెళ్లింది. తెలంగాణలో ఎక్కువ ఆదాయాన్ని సంపాదిస్తున్న జిల్లాగా రంగారెడ్డి జిల్లా నిలిచింది.పర్ క్యాపిట ఇన్ కమ్ అధారంగా తెలంగాణలో రిచెస్ట్ జిల్లాగా రంగారెడ్డి తొలి స్థానంలో నిలవగా.. హైదరాబాద్ రెండో స్థానంలో నిలిచింది. మూడో స్థానంలో సంగారెడ్డి ఉంది. నాలుగో స్థానంలో మేడ్చల్ మల్కాజిగిరి, ఐదో స్థానంలో యాదాద్రి భువనగిరి, ఆరో స్థానంలో నల్గొండ, ఏడో స్థానంలో మహబూబ్ నగర్, ఎనిమిదో స్థానంలో మెదక్, తొమ్మిదో స్థానంలో భద్రాద్రి కొత్తగూడెం, పదో స్థానంలో జయశంకర్ భూపాలపల్లి జిల్లా ఉంది. ఇందుకు సంబంధించి రాష్ట్ర ప్లానింగ్ డిపార్ట్మెంట్ ఓ నివేదిక విడుదల చేసింది. తెలంగాణ ఎకానమి 2023 పేరుతో నివేదికను విడుదల చేశారు.

రంగారెడ్డి జిల్లా పర్ క్యాపిట ఇన్ కమ్ రూ. 8.15 లక్షలకు పైగా ఉండగా.. హైదరాబాద్ పర్ క్యాపిట ఇన్ కమ్ కేవలం రూ. 4.03 లక్షలకు పైగా ఉంది.అలాగే, హైదరాబాద్ వాసుల కంటే రంగారెడ్డి జిల్లా వాసులే ఎక్కువ ఆదాయం సంపాదిస్తున్నట్లు నివేదిక పేర్కొంది. ఐటీ హబ్ కారణం గానే రంగారెడ్డి రిచెస్ట్ జిల్లాగా మారిందని నిపుణులు చెబుతున్నారు. జోన్ల వారీగా హైదరాబాద్ పశ్చిమ ప్రాంతం లోని ఐటీ హబ్‌ లు రంగారెడ్డి జిల్లా వైపు తరలి పోతున్నట్లు పేర్కొంటున్నారు. స్థూల జిల్లా దేశీయోత్పత్తి (జిడిడిపి) పరంగా కూడా, తెలంగాణ లోని జిల్లాల జాబితాలో హైదరాబాద్ రెండవ స్థానంలో ఉంది. జిల్లా తలసరి ప్రతి వ్యక్తి జిల్లాలో సంవత్సరానికి ఆర్జించే సగటు ఆదాయాన్ని ప్రతిబింబిస్తుంది.

రంగారెడ్డి – రూ. 8,15,996, హైదరాబాద్ – రూ. 4,03,214, సంగారెడ్డి – రూ. 3,08,166, మేడ్చల్-మల్కాజిగిరి – రూ. 2,58,040, యాదాద్రి భువనగిరి – రూ. 2,47,184, నల్గొండ – రూ. 2,42,103, మహబూబ్ నగర్ – రూ. 2,40,900, మెదక్ – రూ. 2,32,384, భద్రాద్రి కొత్తగూడెం – రూ. 2,28,582, జయశంకర్ – రూ. 2,23,481 కోట్లుగా ఉంది.

తలసరి ఆదాయం ఆధారంగా టాప్ 10 ధనిక రాష్ట్రాల జాబితా లో తెలంగాణ మూడో స్థానంలో ఉంది. సిక్కిం మొదటి స్థానంలో ఉండగా.. గోవా రెండో స్థానంలో ఉంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img