దెబ్బల బాధ భరించలేక పురుగుల మందు తాగిన రాంపురం గొర్రెల కాపరి

తన గొర్రెలు చేను మేయకున్నా.. నర్సాయపల్లికి చెందిన పోతుగంటి రమేష్ విపరీతంగా కొట్టాడని, చెట్టె సత్తయ్య ఇటీవలే మద్దూరు పోలీస్ స్టేషన్లో కేసు పెట్టాడు. అయితే తనను రమేష్ విపరీతంగా కొట్టాడనే మనస్తాపంతో.. నొప్పులు భరించలేక బుధవారం సాయంత్రం చెట్టె సత్తయ్య పురుగుల మందు తాగాడని కుటుంబ సభ్యులు అంటున్నారు. ఆత్మహత్యా యత్నానికి పాల్పడిన సత్తయ్యని స్థానికులు, కుటుంబ సభ్యులు హుటాహుటిన చేర్యాల ప్రభుత్వ ఆసుపత్రికి.. అక్కడినుండి సిద్దిపేట ఆసుపత్రికి తరలించారు. అయినా ఆరోగ్యం విషమించడంతో.. మెరుగైన వైద్యం కోసం హైదరాబాదులోని ఓ ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంకా సత్తయ్య ఆరోగ్యంపై ఇప్పుడే ఏమీ చెప్పలేమని వైద్యులు అంటున్నారు. ఇదే విషయాన్ని కుటుంబ సభ్యులు కేసు రిజిష్టర్ అయి ఉన్న మద్దూరు పోలీసులకు సమాచారం అందించారు. అయితే ఈ పురుగులమందు తాగిన కేసు తమ పరిధిలోకి రాదని… చేర్యాల పోలీసులకు కంప్లైంట్ ఇవ్వాలని సూచించారు. అయితే, కుటుంబ సభ్యులు అందరూ హైదరాబాద్ లో ఆస్పత్రి వద్ద ఉన్నారు. ఈ ఘటనకు కారణం అయిన నర్సాయపల్లికి చెందిన పోతుగంటి రమేష్ ను శిక్షించాలని.. గొర్రెల కాపరి సత్తయ్యకు న్యాయం చేయాలని గొర్రెల కాపరులు, కురుమ సంఘం నాయకులు పోలీసులను కోరుతున్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img