Tuesday, April 22, 2025
HomeNewsTelanganaబీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ కిడ్నాప్ కలకలం.. పోలీసుల క్లారిటీ

బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ కిడ్నాప్ కలకలం.. పోలీసుల క్లారిటీ

హైదరాబాద్ లోని మల్కాజిగిరి బీజేపీ కార్పొరేటర్ శ్రవణ్ కుమార్ కిడ్నాప్ అయినట్లు వీడియో వైరల్ అవుతోంది. దీనిపై హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు స్పందించారు. అతడిని తామే అరెస్టు చేసినట్లు తెలిపారు. లోక్ సభ ఎన్నికల్లో బహదూర్ పూరలో రిగ్గింగ్ జరుగుతోందని వీడియోను వైరల్ చేశారన్నారు. కాగా, సాధారణ దుస్తుల్లో వచ్చి కారు లోకి ఎక్కించుకుని తీసుకెళ్లడంతో కిడ్నాప్ అని ప్రచారం జరిగింది. ఈ కేసులో మరో ముగ్గుర్ని అదుపులోకి తీసుకున్నా మన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments