Menu

News

minister nara lokesh reviews on montha cyclone

మొంథా తుఫాను బీభత్సంపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష

మొంథా తుఫాను సృష్టించిన బీభత్సం, నష్టంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆర్టీజీఎస్ (రియల్-టైమ్ గవర్నెన్స్ సిస్టమ్స్) కేంద్రంలో వరుసగా మూడో రోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను తీవ్రత, ఇప్పటివరకు వివిధ జిల్లాల్లో జరిగిన నష్టంపై ఆయన ఉన్నతాధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను వల్ల సంభవించిన నష్టంపై ప్రాథమిక అంచనాలను త్వరితగతిన రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. నష్ట తీవ్రతకు అనుగుణంగా సహాయక చర్యలను మరింత […]

మొంథా తుఫాను బీభత్సంపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష Read More »

azharuddin

తెలంగాణ కేబినెట్ వస్తరణ.. అజారుద్దీన్ కు మంత్రి పదవి..?

మరోసారి తెలంగాణ కేబినెట్ విస్తరణ జరగబోతోంది. కాంగ్రెస్ నాయకుడు, మాజీ క్రికెటర్ అజారుద్దీన్‌ Azharuddin) కు మంత్రి పదవి ఇవ్వాలని కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ నిర్ణయించింది. శుక్రవారం మంత్రివర్గ విస్తరణలో భాగంగా అజారుద్దీన్ మంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు. అజారుద్దీన్‌కు హోం, మైనారిటీ శాఖలు ఇచ్చే అవకాశాలు ఉన్నాయని పార్టీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

తెలంగాణ కేబినెట్ వస్తరణ.. అజారుద్దీన్ కు మంత్రి పదవి..? Read More »

Turmeric-Board-Secretary-N. Bhavani-Sri-meets-Minister-Tummala

మంత్రి తుమ్మలతో పసుపు బోర్డ్ సెక్రెటరీ ఎన్. భవానీ శ్రీ భేటీ

తెలంగాణ రాష్ట్ర సెక్రటేరియట్‌లో రాష్ట్ర వ్యవసాయ మరియు మార్కెటింగ్ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వర రావుతో పసుపు బోర్డు సెక్రెటరీ ఎన్. భవానీ శ్రీ మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. కొత్తగా ఏర్పాటైన పసుపు బోర్డు గత ఆరు నెలలుగా చేపట్టిన వివిధ కార్యక్రమాలు, పురోగతి వివరాలను సెక్రెటరీ మంత్రికి వివరించారు. ఈ సందర్భంగా, పసుపు సాగు మరియు మార్కెటింగ్‌కు సంబంధించి మంత్రి తుమ్మల కొన్ని కీలక సూచనలు చేశారు. ముఖ్యంగా, ప్రస్తుతం వాడుకలో ఉన్న రకాలకు బదులుగా

మంత్రి తుమ్మలతో పసుపు బోర్డ్ సెక్రెటరీ ఎన్. భవానీ శ్రీ భేటీ Read More »

sajjanar

హైదరాబాద్‌ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్

హైదరాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్‌ గా సీనియర్ ఐపీఎస్ అధికారి వీసీ స‌జ్జ‌నార్ మంగ‌ళ‌వారం ప‌ద‌వీ బాధ్య‌త‌లు స్వీక‌రించారు. బంజారాహిల్స్‌లోని ఇంటిగ్రేటెడ్ క‌మాండ్ కంట్రోల్ సెంట‌ర్‌ (ఐసీసీసీ) లో స‌ర్వ‌మ‌త ప్రార్థ‌న‌ల న‌డుమ ఆయ‌న బాధ్య‌త‌లను చేప‌ట్టారు. బాధ్య‌త‌లు స్వీక‌రించిన అనంత‌రం ఏర్పాటు చేసిన మీడియా స‌మావేశంలో సీపీ స‌జ్జ‌న‌ర్ కీలక అంశాలను వెల్లడించారు. న‌గ‌రంలో ‘పీపుల్ వెల్పేర్ పోలీసింగ్‌’ విధానానికి అత్యధిక ప్రాధాన్యత ఇస్తామని, ఇది నగర ప్రజల భద్రతకు ఎంతగానో దోహదపడుతుందని స్పష్టం చేశారు. శాంతిభ‌ద్ర‌త‌ల

హైదరాబాద్‌ పోలీస్ క‌మిష‌న‌ర్‌గా బాధ్యతలు స్వీకరించిన సజ్జనార్ Read More »

telangana cm revanth reddy delhi visit

తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన వివరాలివే..

తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి గురువారం ఢిల్లీకి చేరుకున్నారు. రేపు శుక్రవారం ఢిల్లీలో సీఎం రేవంత్ పలు కీలక సమావేశాల్లో పాల్గొననున్నారు. రాష్ట్రానికి పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఆయన ఈ పర్యటన సాగుతోంది. ఢిల్లీలో సీఎం రేవంత్ రెడ్డి షెడ్యూల్ వివరాలు ఇలా ఉన్నాయి..

తెలంగాణ సీఎం రేవంత్ ఢిల్లీ పర్యటన వివరాలివే.. Read More »

bandaru-dattatreya invites telangana speaker alai balai

అలయ్ బలయ్ కార్యక్రమానికి తెలంగాణ స్పీకర్ కు ఆహ్వానం

అలయ్ బలయ్ కార్యక్రమానికి తెలంగాణ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ కు ఆహ్వానం అందింది. హర్యానా మాజీ గవర్నర్, సీనియర్ రాజకీయ నాయకుడు బండారు దత్తాత్రేయ స్వయంగా ఆహ్వానించారు. దసరా పండుగ సందర్భంగా ప్రతి సంవత్సరం హైదరాబాద్‌లో నిర్వహించే ఈ కార్యక్రమం ఈసారి అక్టోబర్ 3న ఎగ్జిబిషన్ గ్రౌండ్‌లో జరగనుంది. శనివారం బండారు దత్తాత్రేయ స్పీకర్ ను హైదరాబాద్ లోని ఆయన అధికార నివాసంలో కలిశారు. ఈ సందర్భంగా దత్తాత్రేయ అలయ్ బలయ్ ప్రాముఖ్యతను వివరించారు. ఈ

అలయ్ బలయ్ కార్యక్రమానికి తెలంగాణ స్పీకర్ కు ఆహ్వానం Read More »

shanthi endowment asst commissioner

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి పై వేటుకు రంగం సిద్ధం !

ఆంధ్రప్రదేశ్దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి పై వేటుకు రంగం సిద్ధం అవుతోందని సమాచారం. దేవాదాయ శాఖలో వివాదాలకు కేంద్ర బిందువుగా మారిన అసిస్టెంట్ కమిషనర్ కె. శాంతిపై చర్యలు తీసుకోవడానికి ప్రభుత్వం చర్యలకు సిద్దమవుతోందని ప్రభుత్వవర్గాల నుండి తెలుస్తోంది. ఆమెపై వచ్చిన ఆరోపణల నేపథ్యంలో, ఆమెను ఉద్యోగం నుంచి తొలగించాలని (కంపల్సరీ రిటైర్మెంట్) శాఖాపరంగా నిర్ణయం తీసుకున్నట్లు సమాచారం. దీనికి సంబంధించిన అధికారిక ఉత్తర్వులు ఒకటి లేదా రెండు రోజుల్లో వెలువడే అవకాశం ఉంది. గత

దేవాదాయ శాఖ అసిస్టెంట్ కమిషనర్ శాంతి పై వేటుకు రంగం సిద్ధం ! Read More »

Telangana monsoon assembly sessions

ఈనెల 30నుండి తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు

ఈనెల 30నుండి తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కాబోతున్నాయి. నెల 29న జరగబోయే మంత్రివర్గ సమావేశంలో శాసనసభను ఎన్ని రోజులు నిర్వహించాలనే అంశంపై నిర్ణయం తీసుకోబోతున్నారు. గత ప్రభుత్వ హయాంలో కాళేశ్వరం ప్రాజెక్టులో పెద్ద ఎత్తున అవకతవకలు జరిగాయని మొదటినుండి కాంగ్రెస్ పార్టీ ఆరోపణలు చేస్తుంది. కాంగ్రెస్ ప్రభుత్వం రాష్ట్రంలో అధికారంలోకి రాగానే కాళేశ్వరం ప్రాజెక్టు వ్యవహారంపై జస్టిస్ పిసి ఘోష్ కమిషన్ ను వేసింది. కమీషన్ ప్రభుత్వానికి నెలాఖరులో నివేదికను సమర్పించింది. కమీషన్ సమర్పించిన

ఈనెల 30నుండి తెలంగాణ వర్షాకాల అసెంబ్లీ సమావేశాలు Read More »

cm revanth reddy osmania university

ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్

ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప్ర‌సంగించారు. తెలంగాణ సమాజాన్ని మేల్కొలిపిన ఉస్మానియా యూనివర్సిటీకి పూర్వ వైభవం తీసుకొచ్చే బాధ్యత తమ ప్రభుత్వానిదేనని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అన్నారు. యూనివర్సిటీని అంతర్జాతీయ స్థాయిలో తీర్చిదిద్దుతామని, ఈ మేరకు అవసరమైన అన్ని రకాల సహాయ సహకారాలు అందిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నూతనంగా 90 కోట్ల‌తో నిర్మించిన దుందుభి, భీమ హాస్టళ్ళ ప్రారంభోత్సవం సందర్భంగా యూనివర్సిటీలో జరిగిన కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా విద్యార్థులు,

ఉస్మానియా యూనివర్సిటీలో సీఎం రేవంత్ రెడ్డి ప‌వ‌ర్ ఫుల్ స్పీచ్ Read More »

ukrain president zelensky to visit india

భారత పర్యటనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ

భారత పర్యటనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ రాబోతున్నారు. ఆయన పర్యటన తేదీని ఖరారు చేసేందుకు ఇండియా, ఉక్రెయిన్ మధ్య చర్చలు జరుగుతున్నాయని ఉక్రెయిన్ రాయబారి ఒలెక్సాండర్ పోలిష్చుక్ చెప్పారు. గత ఏడాది ఆగస్టులో కీవ్‌లో జరిగిన ఒక సమావేశంలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, జెలెన్స్కీని భారతదేశానికి ఆహ్వానించారు. ఆ ఆహ్వానం మేరకు ఇప్పుడు జెలెన్స్కీ పర్యటనకు సిద్ధమవుతున్నట్లు తెలుస్తోంది. ఈ పర్యటనతో రెండు దేశాల మధ్య సంబంధాలు మరింత మెరుగుపడతాయని విశ్లేషకులు భావిస్తున్నారు. Ukraine envoy urges

భారత పర్యటనకు ఉక్రెయిన్ అధ్యక్షుడు జెలెన్స్కీ Read More »