మొంథా తుఫాను బీభత్సంపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష
మొంథా తుఫాను సృష్టించిన బీభత్సం, నష్టంపై రాష్ట్ర విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ ఆర్టీజీఎస్ (రియల్-టైమ్ గవర్నెన్స్ సిస్టమ్స్) కేంద్రంలో వరుసగా మూడో రోజు ఉన్నత స్థాయి సమీక్ష నిర్వహించారు. తుఫాను తీవ్రత, ఇప్పటివరకు వివిధ జిల్లాల్లో జరిగిన నష్టంపై ఆయన ఉన్నతాధికారుల నుంచి వివరాలు అడిగి తెలుసుకున్నారు. తుఫాను వల్ల సంభవించిన నష్టంపై ప్రాథమిక అంచనాలను త్వరితగతిన రూపొందించాలని మంత్రి లోకేష్ అధికారులను ఆదేశించారు. నష్ట తీవ్రతకు అనుగుణంగా సహాయక చర్యలను మరింత […]
మొంథా తుఫాను బీభత్సంపై అధికారులతో మంత్రి లోకేష్ సమీక్ష Read More »










