తెలంగాణపై విన్గ్రూప్ ఫోకస్.. EV పెట్టుబడులపై ఆసక్తి
విన్గ్రూప్ కంపెనీ ప్రతినిధులు తెలంగాణలో పెట్టుబడులు పె ఆసక్తి కనబర్చారు. న్యూఢిల్లీలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని విన్గ్రూప్ కంపెనీ ఆసియా సీఈఓ ఫామ్ సాన్ చౌ కలిశారు. తెలంగాణలో కీలక ప్రాజెక్టులను నెలకొల్పేందుకు ఆయన సంసిద్ధతను వ్యక్తం చేశారు. ఎలక్ట్రిక్ వెహికల్ (EV) తయారీ యూనిట్లు, బ్యాటరీ స్టోరేజ్ యూనిట్లను స్థాపించేందుకు విన్గ్రూప్ ఆసక్తి చూపిస్తుంది. సోలార్, విండ్ పవర్ ఉత్పత్తి అవకాశాలను పరిశీలిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కొత్తగా ఏర్పాటు చేస్తున్న భారత్ ఫ్యూచర్ సిటీలో పెట్టుబడులకు […]
తెలంగాణపై విన్గ్రూప్ ఫోకస్.. EV పెట్టుబడులపై ఆసక్తి Read More »










