Menu

News

mlc

Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. విచారణకు ఢిల్లీ రావాలని పిలుపు

ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇదివరకే అరుణ్ పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నెల 10న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది. ఇదివరకే ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు. హైదరాబాద్‌లో ఆమె నివాసంలోనే విచారించారు. తాజాగా ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో […]

Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. విచారణకు ఢిల్లీ రావాలని పిలుపు Read More »

IMG 8560

సీనియర్ ఎడిటర్ సతీష్ చందర్ సహా పలువురి అరెస్ట్

భారత రాజ్యాంగం వర్సెస్ మనుస్మృతి సదస్సుకు ముఖ్య అతిథులుగా హాజరైన సీనియర్ ఎడిటర్ సతీష్ చందర్, ప్రజాకవి జయరాజ్, ప్రముఖ రచయిత జూపాక సుభద్ర లను పోలీసులు అరెస్ట్ చేశారు. స్వేచ్ఛ జేఏసీ సారథ్యంలో సైఫాబాద్ అంబేద్కర్ రీసెర్చ్ కాంప్లెక్స్ లోని సదస్సుకు హాజరయ్యారు. సదస్సు అనంతరం వీరందరూ ర్యాలీగా అంబేద్కర్ విగ్రహం దగ్గరికి వెళ్లే అవకాశం ఉందని పోలీసులు అరెస్ట్ చేశారు. వీరి అరెస్ట్ తో అక్కడ ఉద్రిక్త వాతావరణం నెలకొంది. అమెరికా లాంటి దేశాలలో

సీనియర్ ఎడిటర్ సతీష్ చందర్ సహా పలువురి అరెస్ట్ Read More »

kcr at kondagattu e1676469166209

కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో 500కోట్లు: సీఎం కేసీఆర్

భారతదేశంలోనే ప్రఖ్యాత ఆలయంగా కొండగట్టును తీర్చిదిద్దాలని ముఖ్యమంత్రి (Chief Minister) కేసీఆర్ (K. Chandra Sekhara Rao) అధికారులను ఆదేశించారు. కొండగట్టు ఆలయాన్ని సందర్శించిన ఆయన స్వామివారి దర్శనం అనంతరం అధికారులతో సమీక్షా సమావేశం నిర్వహించారు. జగిత్యాల జిల్లా(ఉమ్మడి కరీంనగర్) మల్యాల మండలంలోని కొలువై ఉన్న కొండగట్టు ఆలయన్నిదేశంలోనే ప్రముఖ హనుమాన్ (Hanuman) ఆలయంగా అభివృద్ధి చేస్తామని సీఎం అన్నారు. దేశంలో అతిపెద్ద హనుమాన్ ఆలయం అనగానే కొండగట్టు అనే విధంగా ఉండాలన్నారు. సుమారు మూడు గంటల

కొండగట్టు ఆలయ అభివృద్ధికి మరో 500కోట్లు: సీఎం కేసీఆర్ Read More »

jagan

ఏపీ నూతన రాజధాని విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి

దేశ రాజధాని డిల్లీలో జరుగుతున్న గ్లోబల్ ఇన్వెస్టర్స్ సమ్మిట్ లో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని విశాఖపట్నమే అని ప్రకటన చేశారు. అంతే కాకుండా అతి త్వరలోనే తను కూడా అక్కడికి మారబోతున్నట్లు తెలిపారు. విశాఖపట్టణానికి పెట్టుబడి దారులు రావాలని పారాశ్రామిక వేత్తలను, వివిధ దేశాల దౌత్యవేత్తలను ఆహ్వానించారు. రాష్ట్ర రాజధాని, వికేంద్రీకరణ విషయంపై న్యాయస్థానాల్లో విచారణ జరుగుతున్న క్రమంలో ముఖ్యమంత్రి చేసిన వ్యాఖ్యలు ప్రాధాన్యతను సంతరించుకున్నాయి. ఇతర వివాదాలతో ఎటువంటి

ఏపీ నూతన రాజధాని విశాఖపట్నం: ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి Read More »

ts high court governor e1675085142897

గవర్నర్ ప్రసంగంపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం

తెలంగాణ ప్రభుత్వం గవర్నర్ మద్య తలెత్తిన ప్రతిష్టంభన విషయంలో కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం తీసుకుంది. గవర్నర్ 2022-23 బడ్జెట్ కు ఆమోదం తెలిపేలా హైకోర్టు ఆదేశాలు ఇవ్వాలని వేసిన లంచ్ మోషన్ పిటిషన్ ను ఉపసంహరించుకుంది. అంతే కాకుండా గవర్నర్ ప్రసంగంతో పాటే అసెంబ్లీ సమావేశాలు ప్రారంభిస్తామని రాష్ట్ర ప్రభుత్వం తరపు న్యాయవాది దుష్యంత్ దవే హైకోర్టుకు తెలియజేశారు. గవర్నర్ ను విమర్శించకూడదు అనే విషయాన్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తానని ఆయన తెలిపారు. హైకోర్టు

గవర్నర్ ప్రసంగంపై కేసీఆర్ సర్కార్ కీలక నిర్ణయం Read More »

e1674887168386

తెలంగాణ సర్కార్ పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు

గణతంత్ర దినోత్సవ వేడుకలు గవర్నర్ తమిళిసై సౌందర రాజన్ ఆద్వర్యంలో ఘనంగా జరిగాయి. ఈ సందర్భంగా రాష్ట్ర ప్రజలకు గవర్నర్‌ తమిళిసై సౌందర రాజన్‌ గణతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేశారు. ఈ వేడుకలకు సీఎస్‌ శాంతి కుమారి, డీజీపీ అంజనీకుమార్‌లతో పాటు ఇతర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. గవర్నర్‌ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించిన తరువాత రాష్ట్ర ప్రజలను ఉద్దేశించి ప్రసంగించారు. రాష్ట్ర్ర అభివృద్ధికి రాజ్ భవన్ ఎల్లవేళలా సహకరిస్తుందని గర్తు చేశారు. హైదరాబాద్మ హానగరం అభివృద్ధిలో ఎన్నోరంగాలలో దూసుకుపోతుందని

తెలంగాణ సర్కార్ పై గవర్నర్ సంచలన వ్యాఖ్యలు Read More »