Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. విచారణకు ఢిల్లీ రావాలని పిలుపు
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు ఇచ్చింది. ఈ కేసులో ఇదివరకే అరుణ్ పిళ్లైని ఈడీ అరెస్ట్ చేసింది. ఈ నెల 10న ఢిల్లీలోని ఈడీ కార్యాలయానికి విచారణకు హాజరు కావాల్సిందిగా నోటీసులు పంపింది. ఇదివరకే ఈ కేసులో ఎమ్మెల్సీ కవిత సీబీఐ దర్యాప్తును ఎదుర్కొన్నారు. హైదరాబాద్లో ఆమె నివాసంలోనే విచారించారు. తాజాగా ఇప్పుడు ఈడీ నోటీసులు జారీ చేయడంతో రాజకీయ వర్గాల్లో సంచలనంగా మారింది. ఢిల్లీ లిక్కర్ స్కామ్ లో […]
Delhi Liquor Scam : ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు.. విచారణకు ఢిల్లీ రావాలని పిలుపు Read More »






