Menu

News

khameni dead

ఇరాన్ సుప్రీం ఖమేనీ హతం.. ప్రతిగా ఇరాన్ భీకర దాడులు

అమెరికా, ఇజ్రాయెల్ దళాలు సంయుక్తంగా నిర్వహించిన భారీ వైమానిక దాడుల్లో ఇరాన్ సుప్రీమ్ అయతుల్లా అలీ ఖమేనీ హతం చెందారు. టెహ్రాన్‌లోని ఆయన నివాసంపై జరిగిన ఈ దాడిలో ఖమేనీతో పాటు పలువురు కీలక సైనిక అధికారులు కూడా ప్రాణాలు కోల్పోయారు. ఈ పరిణామం ఇస్లామిక్ దేశాల్లో తీవ్ర ప్రకంపనలు సృష్టిస్తుందిచ, గత కొన్ని రోజులుగా కొనసాగుతున్న ఉద్రిక్తతలు ఇప్పుడు అత్యంత ప్రమాదకర స్థాయికి చేరుకున్నాయి. ఖమేనీ హతం.. ఇరాన్ దాడులు తీవ్రతరం ఖమేనీ మరణంతో ఇరాన్ […]

ఇరాన్ సుప్రీం ఖమేనీ హతం.. ప్రతిగా ఇరాన్ భీకర దాడులు Read More »

నేనే రాజు నేనే మంత్రి

‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని అందుకే అన్నాను: సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇటీవల తాను చేసిన ‘నేనే రాజు.. నేనే మంత్రి‘ వ్యాఖ్యలపై నెలకొన్న వివాదానికి తెరదించుతూ క్లారిటీ ఇచ్చారు. హైదరాబాద్‌లోని బంజారా భవన్‌లో జరిగిన సంత్ సేవాలాల్ జయంతి వేడుకల్లో పాల్గొన్న ఆయన, తన మాటలను ప్రతిపక్షాలు కావాలనే వక్రీకరించాయని అన్నారు. ఆ అర్థంలోనే ‘ నేనే రాజు.. నేనే మంత్రి’ వ్యాఖ్యలు ఇటీవల తాను విలేకరులతో మాట్లాడిన క్రమంలో తాను అన్న మాటలను ప్రతిపక్ష నేతలు తప్పుగా అర్థం చేసుకున్నారని ముఖ్యమంత్రి రేవంత్

‘నేనే రాజు.. నేనే మంత్రి’ అని అందుకే అన్నాను: సీఎం Read More »

municipal elections polling in telangana

తెలంగాణలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్

తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా మున్సిపల్ ఎన్నికల పోలింగ్ ప్రారంభమైంది. ఉదయం 7 గంటల నుంచే 116 మున్సిపాలిటీలు మరియు 7 మున్సిపల్ కార్పొరేషన్లలో ప్రశాంతంగా పోలింగ్ ప్రక్రియ ప్రారంభమైంది. పట్టణ ఓటర్లు తమ ప్రజా ప్రతినిధులను ఎన్నుకునేందుకు ఉత్సాహంగా ఓటు హక్కును వినియోగించుకుంటున్నారు. ఈ ఎన్నికల్లో మొత్తం 52.43 లక్షల మంది ఓటర్లు తమ ఓటు హక్కును వినియోగించుకోనున్నారు. పురుషుల (25.62 లక్షలు) కంటే మహిళా ఓటర్లే (26.80 లక్షలు) అధికంగా ఉండటంతో, అభ్యర్థుల గెలుపోటముల్లో ఈసారి మహిళా

తెలంగాణలో ప్రారంభమైన మున్సిపల్ ఎన్నికల పోలింగ్ Read More »

kcrappears before sit today

నేడు సిట్ విచారణకు కేసీఆర్.. నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు

మాజీ ముఖ్యమంత్రి, బీఆర్‌ఎస్ అధినేత కె. చంద్రశేఖర్ రావు (కేసీఆర్) ఈరోజు ఫోన్‌ ట్యాపింగ్‌ కేసుకు సంబంధించి ఏర్పాటు చేసిన సిట్ విచారణకు కేసీఆర్ హాజరుకానున్నారు. హైదరాబాద్‌లోని నందినగర్‌లో ఉన్న ఆయన నివాసంలోనే విచారణ జరగనుంది. మధ్యాహ్నం 3 గంటలకు విచారణ ప్రారంభం కానుంది. ఈ కేసులో భాగంగా ఇప్పటికే కేసీఆర్‌కు SIT నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. అయితే నోటీసులు అందించిన విధానంపై కేసీఆర్ అభ్యంతరం వ్యక్తం చేస్తూ అధికారులకు లేఖ రాశారు. నోటీసులు

నేడు సిట్ విచారణకు కేసీఆర్.. నిరసనలకు బీఆర్ఎస్ పిలుపు Read More »

Pending dues of retired employees should be released.

రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బ‌కాయిలు విడుద‌ల చేయాలిః బీజేపీ

తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ రిటైర్డ్ ఉద్యోగులకు రావాల్సిన పెండింగ్ బ‌కాయిలు తక్షణమే చెల్లించాలని డిమాండ్ చేస్తూ భారతీయ జనతా పార్టీ ఆధ్వర్యంలో ఇందిరా పార్క్ వద్ద భారీ ధర్నా నిర్వహించారు. బిజెపి ఎమ్మెల్సీల నేతృత్వంలో జరిగిన ఈ నిరసన కార్యక్రమానికి రాష్ట్ర అధ్యక్షుడు ఎన్. రాంచందర్ రావు, రాజ్యసభ సభ్యులు డా. కె. లక్ష్మణ్ ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. ఈ ధర్నాకు రాష్ట్రవ్యాప్తంగా వందలాది మంది పెన్షనర్లు, రిటైర్డ్ ఉద్యోగులు తరలివచ్చి ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినదించారు. పెండింగ్

రిటైర్డ్ ఉద్యోగుల పెండింగ్ బ‌కాయిలు విడుద‌ల చేయాలిః బీజేపీ Read More »

harish rao 1

సిట్ నోటీసులు రాజకీయ కక్షే : హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు

మాజీ మంత్రి, బీఆర్ఎస్ ఎల్పీ ఉప నేత హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు చేశారు. కోకాపేట నివాసం వద్ద నుంచి సిట్ విచారణకు బయల్దేరేముందు ఆయన మీడియాతో మాట్లాడారు. చట్టాన్ని గౌరవించే వ్యక్తిగా తాను నోటీసులు అందుకున్న వెంటనే సిద్దిపేట నుంచి హైదరాబాద్ వచ్చి సిట్ విచారణకు హాజరవుతున్నానని స్పష్టం చేశారు. రేవంత్ రెడ్డి తన బామ్మర్ది వ్యవహారాన్ని నేను ఉదయం బయటపెడితే, అదే రోజు సాయంత్రం నాకు నోటీసులు ఇవ్వడం న రాజకీయ కక్షసాధింపు చర్యలో

సిట్ నోటీసులు రాజకీయ కక్షే : హరీశ్ రావు సంచలన వ్యాఖ్యలు Read More »

harish rao alleges political vendetta against ktr in formula e race

ఫోన్ టాపింగ్ కేసులో సంచలనం.. సిట్ ముందుకు హరీష్ రావు

ఫోన్ టాపింగ్ కేసులో కీలక పరిణామం చోటుచేసుకుంది. మాజీ మంత్రి, బీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే హరీష్ రావుకు సిట్ నోటీసులు జారీ చేసింది. (T. Harish Rao) ఈ కేసు విచారణలో భాగంగా నేడు సిట్ ముందుకు హరీష్ రావు (Special Investigation Team) హాజరుకానున్నారు. గత బీఆర్‌ఎస్‌ ప్రభుత్వ హయాంలో రాజకీయ నేతలు, అధికారులు, వ్యాపారవేత్తల ఫోన్లు అక్రమంగా ట్యాప్ చేశారనే ఆరోపణలతో ఈ వ్యవహారం రాష్ట్రవ్యాప్తంగా సంచలనం సృష్టించిన విషయం తెలిసిందే. ఇప్పటికే ఈ కేసులో

ఫోన్ టాపింగ్ కేసులో సంచలనం.. సిట్ ముందుకు హరీష్ రావు Read More »

telangana cabinet meeting

నేడు మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం

నేడు తెలంగాణ కేబినెట్ సమావేశం జరగనుంది. ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన ఈ సమావేశం నిర్వహించనున్నారు. ఈ కేబినెట్ భేటీకి ఒక ప్రత్యేకత ఉంది. ఇది హైదరాబాద్‌కు బయట నిర్వస్తున్న తొలి కేబినెట్ సమావేశంగా నిలవనుంది. ములుగు జిల్లా మేడారం వనదేవతలు కొలువు దీరిన అటవీ ప్రాంతంలో ఈ సమావేశం జరగనుండటం రాష్ట్ర రాజకీయ వర్గాల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది. సమ్మక్క–సారలమ్మ జాతరకు అంతర్జాతీయ గుర్తింపు తీసుకురావడం లక్ష్యంగా మేడారాన్ని వేదికగా ఎంపిక చేసినట్లు తెలుస్తోంది. ఈ నేపథ్యంలో

నేడు మేడారంలో తెలంగాణ కేబినెట్ సమావేశం Read More »

kanuma festival importance

కనుమ పండుగ ప్రత్యేకత ఏమిటి? కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదా?

తెలుగువారి అతిపెద్ద పండుగ సంక్రాంతి సంబరాల్లో మూడవ రోజు జరుపుకునే పండగే ‘కనుమ పండుగ‘ అత్యంత విశిష్టమైనది. భోగి మంటల వెచ్చదనం, సంక్రాంతి ముగ్గుల అందాల తర్వాత వచ్చే కనుమ పండగ అటు ప్రకృతికి, ఇటు మానవుడికి మధ్య ఉన్న విడదీయలేని అనుబంధాన్ని చాటిచెబుతుంది. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ ఆధారిత కుటుంబాల్లోని వారి జీవితాల్లో ఈ పండుగకు ప్రత్యేకమైన స్థానం ఉంది. కనుమ పండుగ ప్రత్యేకత వ్యవసాయం ప్రధాన వృత్తిగా గల మన దేశంలో, రైతుకు

కనుమ పండుగ ప్రత్యేకత ఏమిటి? కనుమ రోజు ప్రయాణాలు చేయకూడదా? Read More »

makara sankranthi festival

మ‌క‌ర సంక్రాంతి పండుగ విశిష్ట‌త ఏమిటి ?

భారతీయ సంస్కృతిలో సంక్రాంతి పండుగ కు విశేషమైన ప్రాధాన్యం ఉంది. ఇది ప్రకృతి మార్పును, కాలచక్ర పరివర్తనను సూచించే ముఖ్యమైన పర్వదినంగా భావిస్తారు. శీతాకాలం ముగిసి వసంత ఋతువు ఆరంభమయ్యే సమయంలో వచ్చే ఈ పండుగ సూర్యుడు మకర రాశిలో ప్రవేశించడంతో ప్రారంభమవుతుంది. ఈ సందర్భాన్నే మకర సంక్రమణం అని పిలుస్తారు. ఈ రోజు నుంచి సూర్యుని గమనం ఉత్తరాయణంగా మారుతుందని శాస్త్రీయంగా, ఆధ్యాత్మికంగా నమ్మకం ఉంది. సంక్రాంతి అనగా ‘నూతన క్రాంతి’ లేదా ‘చేరుట’ అనే

మ‌క‌ర సంక్రాంతి పండుగ విశిష్ట‌త ఏమిటి ? Read More »