Menu

News

cm revanth reddy

సురవరం సుధాకర్ రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచేలా నిర్ణయం : సీఎం

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి (Telangana CM Revanth Reddy) సీపీఐ నేత సురవరం సుధాకర్ రెడ్డి (Suravaram Sudhakar Reddy) మృతిపై తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. నిరుపేదలకు, బహుజనులకు, సిద్ధాంతపరమైన రాజకీయాలను నమ్మిన ప్రతి ఒక్కరికీ ఇది తీరని లోటని ఆయన అన్నారు. మగ్దూం భవన్‌లో సుధాకర్ రెడ్డి పార్థివ దేహానికి నివాళులర్పించిన అనంతరం ఆయన ఈ వ్యాఖ్యలు చేశారు. సురవరం సుధాకర్ రెడ్డి కుటుంబ సభ్యులను పరామర్శించి, ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా ఉంటుందని […]

సురవరం సుధాకర్ రెడ్డి పేరు శాశ్వతంగా నిలిచేలా నిర్ణయం : సీఎం Read More »

Heli tourism coming soon in Telangana state

తెలంగాణ‌లో హెలీ టూరిజం.. ఎక్క‌డో తెలుసా..?

తెలంగాణలో పర్యాటకాన్ని ప్రోత్సహించడానికి, రాష్ట్ర ప్రభుత్వం హెలీ టూరిజం ను ప్రారంభించనున్నట్లు పర్యాటక శాఖ మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ఈ సరికొత్త పర్యాటక విధానం కింద, హైదరాబాద్ నుంచి సోమశిల మీదుగా శ్రీశైలం వరకు హెలికాప్టర్ సేవలను ప్రారంభించాలని యోచిస్తున్నారు. ఈ ప్రాజెక్ట్‌కు సంబంధించిన ప్రతిపాదనలను ‘ఈజ్ మై ట్రిప్’ సంస్థతో కలిసి రూపొందిస్తున్నామని మంత్రి చెప్పారు. హెలీ టూరిజం ద్వారా పర్యాటకానికి కొత్త ఊపు తెలంగాణలో పర్యాటక రంగానికి మరింత ఊపునిచ్చేందుకు హెలీ టూరిజం

తెలంగాణ‌లో హెలీ టూరిజం.. ఎక్క‌డో తెలుసా..? Read More »

tirumala rush due to holidays

వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ

తిరుమల శ్రీవారి దర్శనానికి భక్తులు పోటెత్తారు. వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ కనిపిస్తోంది. దేశంలోని వివిధ ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు రావడంతో, తిరుమలలో ఎక్కడ చూసినా భక్తుల సందడే కనిపిస్తోంది. ముఖ్యంగా శ్రీవారి సర్వ దర్శనం టోకెన్ల కోసం భక్తులు భూదేవి కాంప్లెక్స్ వద్ద భారీగా బారులు తీరారు. ప్రస్తుతం రోజుకు 11,900 సర్వ దర్శనం టోకెన్లు మాత్రమే అందుబాటులో ఉండగా, వీటి కోసం వేలాది మంది భక్తులు గంటల తరబడి నిరీక్షిస్తున్నారు.

వరుస సెలవులతో తిరుమలలో భక్తుల రద్దీ Read More »

Low pressure Bay of Bengal Heavy rains in AP

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో 5 రోజులు భారీ వర్షాలు

బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో ఆంధ్రప్రదేశ్‌లో రాబోయే ఐదు రోజుల పాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని వాతావరణశాఖ హెచ్చరించింది. తీర ప్రాంత జిల్లాలపై తీవ్ర ప్రభావం ఉంటుందని తెలిపింది. ఇప్పటికే పలు జిల్లాల్లో ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాల కారణంగా వాగులు పొంగిపొర్లుతున్నాయి. ముఖ్యంగా పల్నాడు జిల్లాలో పరిస్థితి ఆందోళనకరంగా ఉంది. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని, అత్యవసరమైతే తప్ప బయటకు రావద్దని అధికారులు సూచించారు. విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్

బంగాళాఖాతంలో అల్పపీడనం.. ఏపీలో 5 రోజులు భారీ వర్షాలు Read More »

Heavy rains in Telangana

తెలంగాణలో భారీ వర్షాలు .. ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు

తెలంగాణలో భారీ వర్షాలు కురుస్తున్నాయి, దీంతో ప్రభుత్వం అప్రమత్తమైంది. వాతావరణ శాఖ జారీ చేసిన రెడ్ అలర్ట్ నేపథ్యంలో, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నత స్థాయి సమీక్షా సమావేశం నిర్వహించారు. అన్ని జిల్లాల కలెక్టర్లు, ఉన్నతాధికారులతో వీడియో కాన్ఫరెన్స్ ద్వారా మాట్లాడిన సీఎం, ప్రజల భద్రతకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వాలని, ప్రాణ నష్టం, ఆస్తి నష్టం జరగకుండా తక్షణ చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. రానున్న 72 గంటలు చాలా కీలకమని, ప్రతి ఒక్కరూ అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు

తెలంగాణలో భారీ వర్షాలు .. ఆ జిల్లాల్లో పాఠశాలలకు సెలవులు Read More »

Telangana medical admissions domicile verdict

మెడిక‌ల్ కాలేజీల్లో నివాస అర్హ‌త నిబంధ‌న పై తీర్పు రిజ‌ర్వు

రాష్ట్రంలోని వైద్య‌ కళాశాలల్లో ప్రవేశాల కోసం తెలంగాణ ప్రభుత్వం ప్రవేశపెట్టిన మెడిక‌ల్ కాలేజీల్లో నివాస అర్హ‌త నిబంధ‌న ఇప్పుడు న్యాయపరమైన వివాదాలకు కార‌ణం అయింది. రాష్ట్రంలో 12వ తరగతి వరకు చివరి నాలుగేళ్లు చదువుకున్న వారికే రాష్ట్ర కోటా కింద ప్రవేశాలు కల్పిస్తామని ప్రభుత్వం చేసిన సవరణపై హైకోర్టు తీవ్ర అభ్యంతరాన్ని వ్యక్తం చేసి రద్దు చేసింది. హైకోర్టు ఆదేశాల‌పై సుప్రీంకోర్టు విచార‌ణ ముగించింది. ప్రభుత్వ ఉద్యోగులు, రక్షణ రంగ సిబ్బంది మ‌రియు ఉన్నత విద్య కోసం

మెడిక‌ల్ కాలేజీల్లో నివాస అర్హ‌త నిబంధ‌న పై తీర్పు రిజ‌ర్వు Read More »

Congress demands 42% reservation bill for BCs

బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించాల్సిందే..!

బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ ను ఆమోదించుకోవ‌డానికి తెలంగాణ కాంగ్రెస్ నేత‌లు ఢిల్లీ బాట ప‌ట్టారు. ఢిల్లీలో కాంగ్రెస్ మూడు రోజుల‌పాటు వివిధ కార్య‌క్ర‌మాలు చేయాల‌ని ఇప్ప‌టికే కార్యాచ‌ర‌ణ రూపొందించుకుంది. 4వ‌తేదీన కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, కార్పోరేష‌న్ చైర్మెన్ లు, ఇత‌ర‌ పార్టీ ముఖ్య‌నేత‌లు హైద‌రాబాద్ నుండి ప్ర‌త్యేక రైలులు ఢిల్లీకి బ‌య‌లు దేరి వెళ్లారు. 5వ తేదీన మంత్రులు, ముఖ్య‌మంత్రి శంషాబాద్ ఎయిర్ పోర్టునుండి ఢిల్లీ బ‌య‌లుదేరి వెళ్లారు. 5వ‌తేదీన పార్ల‌మెంటులో బ‌సీబిల్లుల‌పై చ‌ర్చించేందుకు వాయిదా

బీసీల‌కు 42% రిజ‌ర్వేష‌న్ బిల్లును ఆమోదించాల్సిందే..! Read More »

MLC kavitha sensational comments

ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు ‘లిల్లీపుట్’ అంటూ అటాక్ !

తెలంగాణ ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు చేశారు. తనపై జరుగుతున్న వ్యక్తిగత ఆరోపణలు, విమర్శలపై ఆమె తీవ్రంగా స్పందించారు. “నేను తెలంగాణ ఆడబిడ్డను. నా పైన కొందరు అనుచితమైన వ్యాఖ్యలు చేస్తే రాష్ట్ర ప్రజలందరూ స్పందించారు. కానీ బీఆర్ఎస్ పార్టీ మాత్రం స్పందించలేదు,” అని కవిత ఆవేదన వ్యక్తం చేశారు. తనపై జరుగుతున్న వ్యాఖ్యల వెనుక బీఆర్ఎస్ పెద్దల హస్తం ఉందని ఆమె ఆరోపించారు. “నేను భయపడే వ్యక్తిని కాదు, తెలంగాణ కోసమే కొట్లాడిన,” అని ఆమె

ఎమ్మెల్సీ కవిత సంచలన వ్యాఖ్యలు ‘లిల్లీపుట్’ అంటూ అటాక్ ! Read More »

Telangana CS Ramakrishna Rao

తెలంగాణ సీఎస్ ప‌ద‌వీకాలాన్ని ప్ర‌భుత్వం పొడిగించేనా..?

తెలంగాణ సీఎస్ ( ప్ర‌భుత్వ ప్రధాన కార్యదర్శి ) పదవికి కొత్త వ్యక్తిని ఎంపిక చేసే ప్రక్రియ మళ్లీ తెరపైకి వచ్చింది. ప్రస్తుత సీఎస్‌ కే. రామకృష్ణారావు ఆగస్టు 31న పదవీ విరమణ చేయనున్నారు. దీంతో ఆయన పదవీకాలాన్ని పొడిగిస్తారా.. లేక కొత్త అధికారిని నియమిస్తారా అనే చర్చ ప్రభుత్వ వర్గాల్లో విస్తృతంగా జరుగుతోంది. రామకృష్ణారావు ఏప్రిల్ 30, 2025న సీఎస్‌గా బాధ్యతలు స్వీకరించారు. అప్పట్లో కనీసం రెండేళ్లు పదవిలో ఉండే అధికారిని నియమిస్తే పాలనపై తమదైన

తెలంగాణ సీఎస్ ప‌ద‌వీకాలాన్ని ప్ర‌భుత్వం పొడిగించేనా..? Read More »

kaleshwaram project commission report

కాళేశ్వ‌రం క‌మీషన్ రిపోర్టు ను ప్ర‌భుత్వానికి అందించిన ఘోష్

కాళేశ్వరం క‌మీష‌న్ రిపోర్టు ప్ర‌భుత్వానికి అందింది. గ‌త బీఆర్ఎస్ ప్ర‌భుత్వ హ‌యాంలో ప్ర‌తిష్టాత్మ‌కంగా నిర్మించిన కాళేశ్వ‌రం ప్రాజెక్టులోని మూడు బ్యారేజీలు అన్నారం, సుందిళ్ల‌, మేడిగడ్డ నిర్మాణంలో అవకతవకలపై కాంగ్రెస్ ప్రభుత్వం 2024 మార్చి 14న రిటైర్డు సుప్రీంకోర్టు జ‌స్టిస్ పినాకి చంద్ర‌ఘోష్ ఆద్య‌క్ష‌త‌న క‌మీష‌న్ ను ఏర్పాటు చేసింది. ఈ క‌మీష‌న్ 16 నెల‌లుగా విచార‌ణ చేసింది. 115 మందిని విచారించింది. తాజాగా 600 పేజీల పైచిలుకు రిపోర్టును నీటిపారుద‌ల కార్య‌ద‌ర్శి రాహుల్ బొజ్జాకు అంద‌జేశారు. రిపోర్టులో

కాళేశ్వ‌రం క‌మీషన్ రిపోర్టు ను ప్ర‌భుత్వానికి అందించిన ఘోష్ Read More »