Wednesday, March 26, 2025
HomeNewsTelanganaస్క్రాప్ దుకాణంలో స్కూల్ పుస్తకాలు

స్క్రాప్ దుకాణంలో స్కూల్ పుస్తకాలు

విద్యార్థులకు అందవలసిన పుస్తకాలు స్క్రాప్ దుకాణానికి చేరాయి. నాగర్ కర్నూల్ జిల్లా అచ్చంపేటలోని ఓ పాత సామాన్ల దుకాణంలో గత సంవత్సరం పుస్తకాలు కట్టలు కట్టలుగా ఉండడం కొందరు స్థానికులు గమనించారు. 6 నుండి 10వ తరగతి వరకు గల ఇంగ్లీష్ మీడియం పుస్తకాల 45 కట్టలు ఉన్నాయి. వాటికి సీలు కూడా తీయకుంగా ఉన్నాయని స్థానికులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఆ పుస్తకాలు ట్రైబల్ వెల్ఫేర్ రెసిడెన్షియల్ పాఠశాలకు వెళ్లాల్సిన పుస్తకాలని తెలుస్తోంది. జిల్లా ట్రైబల్ డెవలప్మెంట్ అధికారి శంకర్ ఈ పుస్తకాలను షాపులో తమకు విక్రయించాడని షాపు నిర్వాహకుడు వివరించాడు. దీనిపై అధికారులు విచారణ చేసి కలెక్టర్ కు నివేదికి పంపుతామని అంటున్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments