ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్ ను ప్రారంభించిన మంత్రి జూప‌ల్లి

హైద‌రాబాద్, రేతిబౌలిలోని కింగ్స్‌ కొహినూర్‌ కన్వెన్షన్‌ సెంటర్‌లో ఏర్పాటు చేసిన ‘ఇండియా ఆర్ట్‌ ఫెస్టివల్ ను ప‌ర్యాట‌క‌, సాంస్కృతిక శాఖ మంత్రి జూప‌ల్లి కృష్ణారావు ప్రారంభించారు. అనేక మంది ప్రఖ్యాత కళాకారులు తీర్చిదిద్దిన చిత్రాల‌ను, కళాఖండాలను మంత్రి జూప‌ల్లి తిల‌కించారు. వారి కృషిని, ప్రతిభను కొనియాడారు. తమ సృజనాత్మకతతో అద్భుత కళాఖండాలతో ఆర్ట్ ఫెస్టివ‌ల్ ను సుసంపన్నం చేసిన కళాకారులను, ప్రతి ఏటా ముంబై, బెంగళూర్ లో నిర్వహించే ఇండియా ఆర్ట్ ఫెస్టివల్ ను మొదటిసారి హైదరాబాద్ లో ఏర్పాటు చేసినందుకు ఆర్ట్ ఫెస్టివల్ డైరెక్టర్ రాజేంద్రను ఈ సంద‌ర్భంగా ఆయన అభినందించారు.

అనంత‌రం మంత్రి జూప‌ల్లి మాట్లాడుతూ, మంచి పెయింటింగ్స్ చూసినప్పుడు మ‌న‌సు ప్ర‌శాంతంగా ఉంటుంద‌న్నారు. క‌ళ‌లు, క‌ళాకారుల‌ను ప్రోత్స‌హించాల్సిన అవ‌స‌రం ఉంద‌ని తెలిపారు. మ‌న ప్రోత్సాహం వారికి మ‌రింత ఉత్స‌హాన్ని ఇస్తుంద‌ని, కొత్త‌ క‌ళాఖండాల‌ను మ‌న‌కు అందించేలా వారికి ప్రేర‌ణ‌ను ఇస్తుంద‌ని చెప్పారు. ప్రముఖ కళాకారులు వేసిన చిత్రాలు, కళాకృతులు ఒకేచోట చూడ‌టం అద్భుతంగా ఉంద‌నని, కళా ప్రేమికులకు ఇది మంచి అవకాశమ‌ని, దీన్ని స‌ద్వినియోగం చేసుకోవాల‌ని సూచించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

Topics

జర్నలిస్టుల సమస్యలను పరిష్కరిస్తాం: మంత్రి దామోదర

జర్నలిస్టుల సమస్యల పరిష్కారానికి తమ ప్రభుత్వం కృషి చేస్తుందని రాష్ట్ర వైద్య,...

Prajavani: ప్రజావాణికి 4901 దరఖాస్తులు

హైదరాబాద్ లోని మహాత్మా జ్యోతిబా పూలే ప్రజాభవన్ లో శుక్రవారం నిర్వహించిన...

అబ్కారీ శాఖ ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి కృషి: మంత్రి జూప‌ల్లి

ప్రోహిబిషన్ అండ్ ఎక్సైజ్ శాఖ ఉద్యోగుల సమస్యల సత్వర పరిష్కారానికి తన...

తెలంగాణకు 20 ల‌క్ష‌ల ఇండ్లు మంజూరు చేయండి: పొంగులేటి

తెలంగాణ ప్రాంత ప్ర‌జ‌ల ఆశ‌లు, ఆకాంక్ష‌ల‌కు అనుగుణంగా గ‌డ‌చిన ప‌ది సంవ‌త్స‌రాల‌లో...

గౌరవెల్లి భూ నిర్వాసితుల సమస్యలు పరిష్కారిస్తాం: మంత్రి పొన్నం ప్రభాకర్

సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ నియోజకవర్గ అభివృద్ధిని రవాణా మరియు బీసీ సంక్షేమ...

ముగిసిన సీఎం సింగపూర్​ పర్యటన.. దావోస్ కు రేవంత్ రెడ్డి

ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారధ్యంలోని తెలంగాణ రైజింగ్ ప్రతినిధి బృందం మూడు...

రాష్ట్రాన్నిఆర్ధికవిధ్వ‌సం చేసిన వారు విమ‌ర్శ‌లు చేయ‌డం విడ్డూరం: భట్టి

రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు ప్రతినెల 15వ తేదీ తర్వాత జీతాలు ఇచ్చే...

అసత్య ప్రచారాలపై డీసీపీకి బీఆర్ఎస్ మహిళా విభాగం ఫిర్యాదు

సోషల్ మీడియా ద్వారా ఫేక్ న్యూస్ తో బీఆర్ఎస్ పార్టీ పైన,...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img