Monday, March 24, 2025
HomeNewsTelanganaBonalu: మహంకాళి బోనాల జాతరకు సీఎం రేవంత్ కు ఆహ్వానం

Bonalu: మహంకాళి బోనాల జాతరకు సీఎం రేవంత్ కు ఆహ్వానం

సింకింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం అందింది. సచివాలయంలో ముఖ్యమంత్రిని కలిసి బోనాల ఉత్సవాలకు ఆహ్వానించారు. ఈ కార్యక్రమంలో ఆలయ అర్చకులు, రాజ్యసభ సభ్యులు అనిల్ కుమార్ యాదవ్, దేవాదాయ శాఖ ప్రిన్సిపల్ సెక్రటరీ శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంతరావు, జీహెచ్ఎంసీ మేయర్ విజయలక్ష్మి, తదితరులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments