Wednesday, June 18, 2025
HomeNewsTelanganaKhairatabad Ganesh: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు

Khairatabad Ganesh: గంగమ్మ ఒడికి చేరిన ఖైరతాబాద్ గణనాథుడు

ఖైరతాబాద్ బడా గణేష్ నిమజ్జనం ప్రశాంతంగా ముగిసింది. ఎన్టీఆర్ మార్గ్ లోని 4వ నెంబర్ క్రేన్ వద్ద భారీ గణనాథుడు గంగమ్మ ఒడికి చేరారు. ఉదయమే ప్రారంభమైన శోభాయాత్ర అంగరంగ వైభవంగా జరిగింది. ఇసకేస్తే రాలనంత జనం ట్యాంక్ బండ్ పరిసరాల్లోకి వచ్చారు. గణనాథుల నిమజ్జనాన్ని చూసేందుకు వేలాదిగా భక్తులు తరలి వచ్చారు. మధ్యాహ్నానికల్లా ఖైరతాబాద్ వినాయకుడి నిమజ్జన గట్టం పూర్తి చేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments