Tuesday, April 22, 2025
HomeNewsTelanganaపరేడ్ గ్రౌండ్ లో అమరులకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్

పరేడ్ గ్రౌండ్ లో అమరులకు నివాళులు అర్పించిన సీఎం కేసీఆర్

సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్ లోని అమరుల స్మారక స్థూపం వద్ద సీఎం కేసీఆర్ పుష్ప గచ్చంతో అమరులకు శ్రద్దాంజలి ఘటించి, రెడు నిమిషాలు మౌనం పాటించారు. అంతకు ముందు ప్రగతి భవన్ లో జాతీయ జెండాను ముఖ్యమంత్రి కేసీఆర్ ఎగురవేశారు. అక్కడి నుండి నేరగా గోల్కొండ కోటలో జరిగే స్వాతంత్ర దినోత్సవ వేడుకలకు హాజరు అయ్యేందుకు బయలుదేరి వెళ్లారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments