Monday, March 24, 2025
HomeNewsTelanganaప్రభుత్వ గురుకుల కళాశాలల విద్యార్థినిలను అభినందించిన కేసీఆర్

ప్రభుత్వ గురుకుల కళాశాలల విద్యార్థినిలను అభినందించిన కేసీఆర్

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ గురుకుల కళాశాలల్లో చదివి, ఇంటర్మీడియట్ లో స్టేట్ టాప్ మార్కులు సాధించిన విద్యార్థినిలను కేసీఆర్ ఈ సందర్భంగా అభినందించారు. కేసీఆర్ ను కలిసిన వారిలో.. కొడంగల్ కేజీబీవీలో చదివి స్టేట్ ఫస్ట్ ర్యాంక్ సాధించిన అనూష తదితరులున్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments