బీఆర్ఎస్ మునిగిపోయే నావ లాంటిది.. నాయకులారా మాపార్టీలోకి రండి: డీకే శివకుమార్

తెలంగాణలో కేసిఆర్ కట్టిన ప్రాజెక్టులు కూలిపోతున్నాయని కర్ణాటక రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి డికె శివకుమార్ ఎద్దేవా చేశారు. కోదాడ పట్టణంలో కార్నర్ మీటింగ్ లో ఆయన వేలాదిమంది కార్యకర్తలను ఉద్దేశించి మాట్లాడారు. డిసెంబర్ 9వ తేదీన తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేస్తుందని ధీమా వ్యక్తం చేశారు. కోదాడలో కాంగ్రెస్ అభ్యర్థి పద్మావతి ఉత్తం 25 వేల మెజార్టీతో గెలుస్తుందన్నారు. ప్రజలు కెసిఆర్ మాటలు నమ్మి మరోసారి మోసపోవద్దన్నారు. ఇల్లు లేని వారికి కాంగ్రెస్ పార్టీ వంద గజాల స్థలం తో పాటు ఇల్లు కట్టుకోవడానికి ఉచితంగా ఐదు లక్షలు ఇస్తుందన్నారు. కర్ణాటకలో చేసింది తెలంగాణ రాష్ట్రంలో చేసి చూపిస్తామన్నారు. కర్ణాటకలో మేము ఏం చేశామో చూపిస్తాం రమ్మని సీఎం తో సహా మంత్రులు వచ్చి చూడొచ్చన్నారు.

గత ఎన్నికల్లో కోదాడలో 6 వందల ఓట్ల మెజార్టీతో ఓడిపోయిన పద్మావతి 25 వేల మెజారిటీతో గెలుస్తుందని చెప్పారు. బీఆర్ఎస్ పార్టీ ఒక మునిగిపోయే నావా అని బీఆర్ఎస్ కార్యకర్తలని కాంగ్రెస్ లోకి ఆహ్వానిస్తున్నామన్నారు. కేసిఆర్, కేటీఆర్ కర్ణాటక వచ్చి తాము అమలు చేస్తున్న హామీలను చూడవచ్చన్నారు. బీఆర్ఎస్ పార్టీపై తీవ్ర విమర్శలు గుప్పించారు. కాగా, డీకే శివకుమార్ కార్నర్ మీటింగ్ కు వేలాదిమంది కార్యకర్తలు, ప్రజలు తరలివచ్చారు. కోదాడ పట్టణమంతా జనమయమైంది. కాంగ్రెస్ జెండాలతో, నినాదాలతో మారుమోగింది. ప్రధాన రహదారిపై భారీగా ట్రాఫిక్ జామ్ అయింది. ఈ సమావేశంలో ఎంపీ ఉత్తమ్ కుమార్ రెడ్డి, మాజీ ఎమ్మెల్యే చందర్రావు, ఉత్తం పద్మావతి, టిపిసిసి రాష్ట్ర కార్యదర్శి లక్ష్మీనారాయణ రెడ్డి, స్థానిక కాంగ్రెస్, సిపిఐ నాయకులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img