Menu

  • Home
  • తెలంగాణ
  • మహంకాళి బోనాల ఉత్సవాలకు సీఎస్ కు ఆహ్వానం
Image

మహంకాళి బోనాల ఉత్సవాలకు సీఎస్ కు ఆహ్వానం

సికింద్రాబాద్ మహంకాళి బోనాల ఉత్సవాలకు రావలసిందిగా రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి శాంతి కుమయారికి ఆహ్వానం అందించారు. ఆలయ అర్చకులు, దేవాదాయ శాఖ ముఖ్య కార్యదర్శి శైలజా రామయ్యర్, దేవాదాయ శాఖ కమిషనర్ హనుమంత రావు తదితరులు సీఎస్ కు ఆహ్వానాన్ని అందించారు.

Share the post

Also Read..