Friday, June 13, 2025
HomeNewsTelanganaహైదరాబాద్ లో రెండోరోజు కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనాలు

హైదరాబాద్ లో రెండోరోజు కొనసాగుతున్న గణేశ్ నిమజ్జనాలు

హైదరాబాద్ లో రెండోరోజు గణేశ్ విగ్రహాల నిమజ్జనం కొనసాగుతోంది.జీహెచ్ఎంసీ పరిధిలో 71 ప్రాంతాల్లో ఇప్పటివరకు ఒక లక్షా 3వేల 500 గణనాథుల విగ్రాహాలు గంగమ్మ ఒడికి చేరాయి. అత్యధికంగా మూసాపేటలోని IDL చెరువులో 26 వేల 546 విగ్రహాల నిమజ్జనం జరిగింది. ఇటు హుస్సేన్ సాగర్ కు భారీగా వినాయక విగ్రహాలు తరలివస్తున్నాయి. బుధవారం మధ్యాహ్నం వరకు నిమజ్జనాలు కొనసాగే అవకాశం ఉంది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments