Menu

  • Home
  • తెలంగాణ
  • అల్వాల్ గ్రిల్ హౌస్ హోటల్ లో ఫుడ్ పాయిజన్.. 17 మందికి అస్వస్థత
Image

అల్వాల్ గ్రిల్ హౌస్ హోటల్ లో ఫుడ్ పాయిజన్.. 17 మందికి అస్వస్థత

అల్వాల్ లోతుకుంట గ్రిల్ హౌస్ హోటల్ లో షావర్మాతో పాటు మయోనైజ్ తిన్న 17 మంది వాంతులు, విరోచనాలతో తీవ్ర అస్వస్థతకు గురయ్యారు. మొదట నలుగురు బాధితులు మాత్రమే ఉండగా మంగళవారం రాత్రికి ఆ సంఖ్య 17కు చేరింది. బాధితుల ఫిర్యాదుతో ఐదు రోజుల క్రితం జరిగిన ఈ సంఘటన ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది.

Share the post

Also Read..