Friday, April 18, 2025
HomeNewsTelanganaసికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి మొదటి బోనం

సికింద్రాబాద్ మహంకాళి అమ్మవారికి మొదటి బోనం

సికింద్రాబాద్ శ్రీ ఉజ్జయిని మహంకాళి ఆలయం వద్ద బోనాల సందడి నెలకొంది ఆనవాయితి పరంగా వస్తున్న ఆచారం ప్రకారం అత్తిలి కుటుంబీకులు మొదటి బోనం అమ్మవారికి సమర్పించారు. ఆషాడ మాసం అమ్మవారి బోనం సమర్పించే ఆనవాయితీ వారి కుటుంబీకులకు ఉందని ప్రతి ఏటా క్రమం తప్పకుండా అంగరంగ వైభవంగా జోగిని శ్యామలతో బోనం ఎక్కించి అమ్మవారికి సమర్పించడం ఎంతో సంతోషదాయకంగా ఉంటుందని కోరిన కోరికలు తీర్చి కొంగుబంగారం చేసే తల్లిగా వెలసిన ఉజ్జయిని మహంకాళి అమ్మవారి కృప కరుణా కటాక్షాలు తెలంగాణ ప్రజలపై ఎల్లప్పుడూ ఉండాలని కోరుకుంటున్నట్లు తెలిపారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments