Menu

  • Home
  • తెలంగాణ
  • MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు
telangana history and future both kcr only says mlc kavitha

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న (మంగళవారం) విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత సంవత్సరం మార్చినెలలో మూడు రోజులపాటు కవితను విచారించారు. గతంలో కవిత ఈడీ విచారణపై.. మహిళలను ఇంట్లోనే విచారించాలని కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు నడుస్తుండగానే.. తాజాగా కవితకు నోటీసులు వచ్చాయి. అయితే కవిత విచారణకు హజరు అవుతారా.. లేదా అనేది ఇంకా ఆమె నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Share the post