Thursday, May 15, 2025
HomeNewsTelanganaMLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

MLC Kavitha: ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ఎమ్మెల్సీ కవితకు ఈడీ నోటీసులు

ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్యే కల్వకుంట్ల కవితకు మరోసారి ఈడీ నోటీసులు జారీ చేసింది. ఈనెల 16న (మంగళవారం) విచారణకు హాజరు కావాలని నోటీసుల్లో పేర్కొన్నారు. గత సంవత్సరం మార్చినెలలో మూడు రోజులపాటు కవితను విచారించారు. గతంలో కవిత ఈడీ విచారణపై.. మహిళలను ఇంట్లోనే విచారించాలని కోర్టును ఆశ్రయించారు. ఆ కేసు నడుస్తుండగానే.. తాజాగా కవితకు నోటీసులు వచ్చాయి. అయితే కవిత విచారణకు హజరు అవుతారా.. లేదా అనేది ఇంకా ఆమె నుండి ఎలాంటి ప్రకటన వెలువడలేదు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments