Monday, March 24, 2025
HomeNewsTelanganaBudget: ఆర్థిక శాఖ సిబ్బందికి డిప్యూటీ సీఎం విందు

Budget: ఆర్థిక శాఖ సిబ్బందికి డిప్యూటీ సీఎం విందు

ఆర్థిక శాఖ అధికారులు, సిబ్బందికి శుక్రవారం సాయంత్రం డిప్యూటీ సీఎం ఆర్థిక మంత్రి భట్టి విక్రమార్కమల్లు ప్రజాభావన్ లో విందు ఏర్పాటు చేశారు. బడ్జెట్ నేపథ్యం లో అధికారులు, సిబ్బంది మానసిక ఒత్తిడికి గురి కాకుండా, సుహృద్భావ వాతావరణంలో పనిచేసుకోవాలన్న ఆలోచనతో విందు ఏర్పాటు చేశారు. బడ్జెట్ కు ముందు అధికారులు సిబ్బందికి ఆర్థిక శాఖా మంత్రి విందు ఏర్పాటు చేయడం గతం నుండి ఆనవాయితీగా వస్తోంది. ఆ ఆనవాయితీ కొనసాగింపులో భాగంగా శుక్రవారం సిబ్బందికి మంత్రి విందు ఏర్పాటు చేశారు. ఈ సందర్భగా డిప్యూటీ సీఎం సిబ్బంది ప్రతి ఒక్కరిని దగ్గరికి వెళ్లి పలుకరించి, యోగ క్షేమాలు తెలసుకుకున్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments