Menu

  • Home
  • తెలంగాణ
  • తెలంగాణలో పెండింగ్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటన
Congress demands 42% reservation bill for BCs

తెలంగాణలో పెండింగ్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటన

ముగ్గురు పార్లమెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఖమ్మం నుండి రామసహాయం రఘురామిరెడ్డి, కరీంనగర్ నుండి వెలిశాల రాజేందర్ రావు, హైదరాబాద్ నుండి MD వాసీదుల్లా సమీర్ల పేర్లను ప్రకటించారు. అలాగే, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కాంగ్రెస్ అధిష్టానం తీన్మార్ మల్లన్న పేరును ప్రకటించింది.

3439b30b 088a 424f 9f72 3bc7b33561cb 1
Share the post