Tuesday, April 22, 2025
HomeNewsTelanganaతెలంగాణలో పెండింగ్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటన

తెలంగాణలో పెండింగ్ స్థానాలకు కాంగ్రెస్ అభ్యర్ధుల ప్రకటన

ముగ్గురు పార్లమెంట్ అభ్యర్థులను కాంగ్రెస్ అధిష్టానం ప్రకటించింది. ఖమ్మం నుండి రామసహాయం రఘురామిరెడ్డి, కరీంనగర్ నుండి వెలిశాల రాజేందర్ రావు, హైదరాబాద్ నుండి MD వాసీదుల్లా సమీర్ల పేర్లను ప్రకటించారు. అలాగే, వరంగల్-ఖమ్మం-నల్గొండ గ్రాడ్యుయేట్ ఎమ్మెల్సీ ఉపఎన్నికకు కాంగ్రెస్ అధిష్టానం తీన్మార్ మల్లన్న పేరును ప్రకటించింది.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments