Thursday, May 15, 2025
HomeNewsTelanganaసాహస బాలుడు సాయిచరణ్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

సాహస బాలుడు సాయిచరణ్ ను అభినందించిన సీఎం రేవంత్ రెడ్డి

ఇటీవల (ఎప్రిల్ 26న) హైదరాబాద్ శివారులోని ఓ పరిశ్రమలో జరిగిన అగ్నిప్రమాదం నుంచి ఆరుగురి ప్రాణాలను కాపాడిన 15ఏళ్ల బాలుడు సాయిచరణ్ ను సీఎం రేవంత్ రెడ్డి అభినందించారు. సాయిచరణ్ ఇటీవలే పదో తరగతి పూర్తి చేశాడు. సాయిచరణ్ స్వస్థలం రంగారెడ్డి జిల్లా షాద్ నగర్ నియోజకవర్గం నందిగామ. అగ్నిప్రమాదం నుండి ఆరుగురి ప్రాణాలు కాపాడిన సాయిచరణ్ సాహసాన్నిముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అభినందించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments