Menu

  • Home
  • తెలంగాణ
  • కొమురవెళ్లి మ‌ల్ల‌న్న‌కు ముడుపు క‌ట్టిన చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి
Image

కొమురవెళ్లి మ‌ల్ల‌న్న‌కు ముడుపు క‌ట్టిన చామ‌ల కిర‌ణ్ కుమార్ రెడ్డి

సిద్ధిపేట జిల్లాలో కొమురవెళ్లి మండ‌ల కేంద్రంలోని ప్ర‌సిద్ద పుణ్య‌క్షేత్రం శ్రీ కొమురవెళ్లి మల్లన్న స్వామిని కాంగ్రెస్ పార్టీ భువనగిరి ఎంపీ అభ్యర్థి చామల కిరణ్ కుమార్ రెడ్డి సోమ‌వారం ఉద‌యం దర్శించుకున్నారు. ఈ సందర్భంగా స్వామి వారికి ప్రత్యేక పూజలు చేశారు. తెలంగాణ రాష్ట్రం లో 14 ఎంపీ సీట్లు గెలిచి, కేంద్రంలో ఇండియా కూటమి అధికారంలోకి రావాలని, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి కావాలని మల్లన్నకు ముడుపు కట్టారు.

Share the post

Also Read..