NewsTelanganaఆకునూరులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

ఆకునూరులో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం

-

- Advertisment -spot_img

సిద్దిపేట జిల్లా చేర్యాల మండలం ఆకునూరు గ్రామంలో సీసీ రోడ్డు నిర్మాణ పనులు ప్రారంభం అయ్యాయి. గ్రామంలోని 1వ వార్డులో సీసీ రోడ్డు నిర్మాణం చేపట్టారు. చేర్యాల మండలానికి 1.60 కోట్ల విలువైన సీసీ రోడ్డు పనులను స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర రెడ్డి సాంక్షన్ చేయించారని బీఆర్ఎస్ నాయకులు తెలిపారు. ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్ రెడ్డి ఆదేశాలతో.. మాజీ మార్కెట్ కమిటీ చైర్మెన్ సుంకరి మల్లేష్ గౌడ్ సూచనల మేరకు ఆకునూరులో రోడ్డు పనులు చేస్తున్నామని బీఆర్ఎస్ గ్రామశాఖ అధ్యక్షుడు పాల బాలరాజు తెలిపారు.

ఈ కార్యక్రమంలో బీఆర్ఎస్ గ్రామశాఖ మాజీ అధ్యక్షుడు వంగాల శ్రీకాంత్ రెడ్డి, మండల ప్రధాన కార్యదర్శి కోతి దాసు, గ్రామ ఉపాధ్యక్షుడు శనిగరం రమేశ్, నాయకులు ప్రశాంత్, మంతపురి సత్యనారాయణ, తోళ్ల సత్యం, కోతి యేబు, కంతుల రాజు, ఎండి అక్బర్, శిగుల్ల పోషయ్య, శిగుల్ల బాలరాజు, పాల రాజయ్య, పౌడాల హరికృష్ణ, తౌట విజయ్, అమరగొండ బీరయ్య, గ్రామ సోషల్ మీడియా అధ్యక్షుడు ముచ్చాల వంశీ, ఇతర నాయకులు, గ్రామస్తులు పాల్గొన్నారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.

Latest news

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు

తెలంగాణలో జడ్పీటీసీ, ఎంపీటీసీ, సర్పంచ్ స్థానాల లెక్క ఖరారు అయింది. స్థానిక సంస్థల ఎన్నికలకు హైకోెర్టు ఇచ్చిన సెప్టెంబర్ 30 గడువు దగ్గర పడుతున్నది. ఈనేపథ్యంలో...

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డు

జపాన్ శాస్త్రవేత్తల ఇంటర్నెట్ స్పీడ్ సరికొత్త రికార్డును నెలకొల్పారు. ఒక సెకనుకు 1.02 పెటాబిట్స్ (Pbps) వేగంతో డేటాను బదిలీ చేయగలిగారు. ఇది ఎంత వేగం...

Kangana Ranaut: ఎంపీలకు జీతం సరిపోవడం లేదు: కంగనా రనౌత్

మండి ఎంపీ, నటి కంగనా రనౌత్ చేసిన వ్యాఖ్యలు మరోసారి చర్చనీయాంశమయ్యాయి. కంగనా రనౌత్ ఎంపీలకు జీతం సరిపోవడం లేదు అని, ఎంపీలకు కేంద్రం...

16వ రోజ్‌గార్ మేళా.. నియామక పత్రాలు అందజేసిన కిషన్ రెడ్డి

హైదరాబాద్‌లోని రైల్ కళారాంగ్‌లో జరిగిన 16వ రోజ్‌గార్ మేళా కార్యక్రమంలో కేంద్రమంత్రి కిషన్ రెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ, ఉద్యోగ...
- Advertisement -spot_imgspot_img

అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు.. సీఎం శుభాకాంక్షలు

హైదరాబాద్‌లోని తాజ్ కృష్ణ హోటల్‌లో శుక్రవారం అమెరికా స్వాతంత్య్ర దినోత్సవ వేడుకలు ఘనంగా జరిగాయి. ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరయ్యారు....

జీఎస్టీ వసూళ్లలో ఏపీ రోల్ మోడల్‌గా ఉండాలి: సీఎం చంద్రబాబు

జీఎస్టీ వసూళ్లలో దేశానికి రోల్ మోడల్‌గా ఆంధ్రప్రదేశ్‌ను నిలపాలని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు స్పష్టం చేశారు. పన్ను ఎగవేతలను నిరోధించడానికి పటిష్టమైన చర్యలు చేపట్టాలని ఆయన...

Must read

- Advertisement -spot_imgspot_img

You might also likeRELATED
Recommended to you