Tuesday, April 22, 2025
HomeNewsTelanganaసీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను మర్యాద పూర్వకంగా కలిసిన రమేష్ రెడ్డి

సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్ లను మర్యాద పూర్వకంగా కలిసిన రమేష్ రెడ్డి

తన పుట్టినరోజు సందర్బంగా బీఆర్ఎస్ఎల్పీ కార్యాలయ కార్యదర్శి (BRSLP INCHARGE) మదాడి రమేష్ రెడ్డి సోమవారం ప్రగతి భవన్ లో ముఖ్యమంత్రి కేసిఆర్, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్, మంత్రి కేటీఆర్ లను మర్యాద పూర్వకంగా కలిసి ఆశీర్వాదం తీసుకున్నారు. అలాగే వారికి దసరా శుభాకాంక్షలు తెలియజేశారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us
https://news2telugu.com
శిగుల్ల రాజు న్యూస్2తెలుగులో వార్తా కథనాలు అందిస్తారు. ఆయనకు జర్నలిజంలో 5 సంవత్సరాలకు పైగా అనుభవం ఉంది. గతంలో ప్రముఖ మీడియా సంస్థల్లో పనిచేశారు.
RELATED ARTICLES

Most Popular

Recent Comments