తీహార్ జైలులో ఉన్న ఎమ్మెల్సీ కవితతో బీఆర్ఎస్ నాయకులు ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్, బాల్క సుమన్ లు ములాఖాత్ అయ్యారు. శుక్రవారం ఉదయం 10 గంటలకు జైలుకు వెళ్లి కవితతో వారు బేఠీ అయ్యారు.