పసుపు రైతులను బీఆర్ఎస్ ప్రభుత్వం మోసం చేసింది: జగిత్యాల బీజేపీ అభ్యర్థి భోగ శ్రావణి

జగిత్యాల రూరల్ మండలం సంఘం పల్లి గ్రామానికి చెందిన పలువరు యువకులు, మహిళలు మరియు జగిత్యాల పట్టణానికి చెందిన మేరు సంఘం నాయకులు, మహిళలు భారత ప్రధాన నరేంద్ర మోడీ అభివృద్ధి, సంక్షేమ పథకాలకు ఆకర్షితులై భారతీయ జనతా పార్టీలో చేరగా కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించిన జగిత్యాల్ నియోజకవర్గ బిజెపి ఎమ్మెల్యే అభ్యర్థి డాక్టర్ బోగ శ్రావణిప్రవీణ్ పట్టణంలోని స్థానిక కమల నిలయంలో వారికి కండువాకప్పి, పార్టీలోకి ఆహ్వానించారు.

డాక్టర్ బోగ శ్రావణి మాట్లాడుతూ..

ఇప్పుడు ఎంపీ అర్వింద్ పసుపు రైతులకు మాట ఇచ్చారు. ఇచ్చిన మాటకు కట్టుబడి స్పయిస్ బోర్డు తెచ్చారు. దాంతో పాటు జాతీయ పసుపు బోర్డు తీసుకువచ్చి పసుపు రైతులకు అండగా నిలిచారు.ఆనాడే పసుపు బోర్డు తెచ్చి ఉంటే పసుపు సాగు పెరిగేది కదా?అన్నీ ఏండ్లు ఎంపీ గా కొనసాగిన ఎందుకు పసుపు బోర్డు ఎందుకు తీసుకురాలేదుపసుపుకు అన్యాయం చేసింది కవిత గారు? బీఅర్ఎస్ నాయకులు కాదా?ఎన్నికల్లో హామీ ఇచ్చింది వస్తవం కాదా? అప్పుడే తెచ్చి ఉంటే పసుపు సాగు, ఎగుమతి పెరిగేది కదా ఇప్పటివరకుసబ్సిడీ లను ఎత్తి వేసి రైతు బంధు 10వేల రు. ఇస్తున్నారు.నిజంగా రైతులను మోసం చేస్తున్న ప్రభుత్వం బీఅర్ఎస్ కాదా? అని ప్రశ్నించారు.

Share the post
WhatsApp Group Join Now
Telegram Group Join Now
Instagram Follow us

Hot this week

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

Topics

సంక్రాంతి సందర్బంగా P4 విధానంలో భాగస్వాములమవుదాం: సీఎం చంద్రబాబు

ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు వారికి, దేశవిదేశాల నుంచి జన్మభూమికి వచ్చి బంధుమిత్రులతో...

తెలుగు ప్రజలకు సీఎం రేవంత్ సంక్రాంతి శుభాకాంక్షలు

తెలుగు ప్రజలందరికీ ముఖ్యమంత్రి రేవంత్‌రెడ్డి సంక్రాంతి శుభాకాంక్షలు తెలిపారు. భోగ భాగ్యాలను...

బీఆర్ఎస్ పార్టీకి 2025 కలిసి వస్తుందా.. ‘గులాబీ’ గుబాలించేనా ?

ఓడలు బండ్లు, బండ్లు ఓడలు కావడమంటే ఇదేనేమో.. 2001లో తెలంగాణ ఉద్యమ...

తెలంగాణ బీజేపీ నాయకులతో అధిష్టానం.. పనిచేసే వారికే పదవులు !

తెలంగాణలో బీజేపీ సంస్థాగతంగా బలపడేందుకు ప్రయత్నాలు చేస్తుంది. ఇప్పటికే రికార్డు స్థాయిలో...

తెలంగాణ మహిళా దినోత్సవంగా సావిత్రిబాయి పూలే జయంతి

బహుజన చైతన్య స్ఫూర్తి సావిత్రిబాయి ఫూలే జయంతి సందర్భంగా తెలంగాణ రాష్ట్ర...

సంక్రాంతి తర్వాత తెలంగాణ బీజేపీ లో అనూహ్య మార్పులు !

తెలంగాణలో కాంగ్రెస్ కు ప్రత్యామ్నాయం మేమే అని బీజేపీ ఎందుకు అంటుంది..?...

కొమురవెల్లి మల్లన్న కళ్యాణానికి సీఎం రేవంత్ రెడ్డికి ఆహ్వానం

కొమురవెల్లి మల్లికార్జున స్వామి వారి కల్యాణోత్సవానికి రావాలని కోరుతూ అటవీ, పర్యావరణ,...

తెలంగాణ అస్తిత్వాన్ని కాాపాడుకోవడం కోసం మరో పోరాటం: కేటిఆర్

తెలంగాణ సాహితీ ఉద్యమంలో ప్రముఖ పాత్ర పోషించిన కవి, రచయిత నందిని...
spot_img

Related Articles

Popular Categories

spot_imgspot_img